మూడో కన్నుతో చూస్తే ఏమవుతుంది.. ఏపీలో భద్రత కట్టుదిట్టం
ఆంధ్రప్రదేశ్లో ఆలయాల భద్రతపై సర్కార్ కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకోనుంది. మొన్న అంతర్వేది ఘటనతో ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఆలయాల్లో ఇలాంటి దుశ్చర్యలకు ఎవ్వరు పాల్పడుతున్నారన్నదానిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగిన నేపథ్యంలో...
ముఖ్యమంత్రి కార్టూన్ షేర్ చేసినందుకు చితక్కొట్టారు
ముఖ్యమంత్రి కార్టూన్ ను షేర్ చేసిన పాపానికి ఓ వ్యక్తిని తీవ్రంగా కొట్టారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాలలో కాదు మహారాష్ట్రలో జరిగింది. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కార్టూన్ ను వాట్సాప్లో షేర్...
ఒక్క ఉద్యోగం కోసం రూ.12 కోట్లు ఇచ్చాడంట.. నూతన్ నాయుడు మోసాలు
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన దళిత యువకుడు శిరుముండనం కేసులో అరెస్టైన నూతన్ నాయుడు అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు విషయంలోనే ఆయనపై ప్రజలు దుమ్మెత్తి పోస్తుంటే మరికొన్ని కేసులు ఆయన...
సోనూ సూద్ ఉచిత విద్యా.. వీరికి మాత్రమే..
నటుడు సోనూసూద్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విలన్గా పరిచయమైన ఈయన లాక్డౌన్లో హీరో అయిపోయిన విషయం తెలిసిందే. ఎక్కడో ఇరుక్కుపోయిన వారిని సొంతూరికి తీసుకురావడం, ఆర్థికంగా సహాయాలు చేయడం...
ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోన్న ఏపీ.. ఇక మంచి రోజులే
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగం వైపు అడుగులు వేస్తోంది. ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. గత ప్రభుత్వానికి భిన్నంగా ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉంటూ ఏపీని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి జరుగుతోంది.
ఈజ్...
నా భర్తతో పాటే నా దహన సంస్కారాలు చేయండి..
భర్త కోసం భార్య చనిపోయిన ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్ లో చోటు చేసుకుంది. తన భర్త చనిపోయాడని తెలిసి ఆమె కూడా తనువు చాలించాలని డిసైడ్ అయ్యింది. చివరకు తిరిగిరానిలోకాలకు వెళ్లిపోయింది.
ఖండేల్వాల్, సానియా...
తెలుగుదేశం పార్టీ నాయకుల మృతికి కారణాలివే..
తెలుగుదేశం పార్టీలో వరుసగా నేతలు మరణించడం విషాదానికి గురి చేస్తోంది. రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు నాయకులు మృత్యువాత పడటం బాధాకరం.
టిడిపి సీనియర్ నేత చలమలశెట్టి రామాంజనేయలు మృతి చెందారు. కరోనాతో బాధపడుతున్న...
మంత్రికి కటింగ్ చేసి 60వేల రూపాయలు నొక్కేశాడు..
టాలెంట్ ఉంటే ఏదైనా చేయొచ్చంటే ఇదేనేమో. ఓ మంత్రికి క్షవరం చేసి రూ. 60 వేల రూపాయలు తీసుకున్న ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. దీంతో అక్కడి వారంతా ఆ వ్యక్తిని శభాష్...
మళ్ళీ తెగబడిన పాకిస్థాన్.. బార్డర్ లో కాల్పులు
భారత్కు ఎటు చూసినా ఇబ్బందులే కనిపిస్తున్నాయి. ఓ వైపు నాలుగు నెలలుగా చైనా దురాక్రమణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్ని చర్చలు జరిపినా చైనా తన వక్రబుద్దిని చాటడం ఆపడం లేదు. ఓ వైపు...
తెలుగు ప్రజల స్వామి అనారోగ్యంతో మృతి..
తన జీవితం మొత్తం ప్రజల సంక్షేమం కోసం కృషి చేసిన స్వామీజీ స్వామి అగ్నివేష్ చనిపోయారు. తెలుగు ప్రజలు గొప్పగా చెప్పుకునే ఈయన అనారోగ్యం కారణంగా ఢిల్లీలోని ఓ హాస్పిటల్లో మృత్యువాత పడ్డారు.
శ్రీకాకుళం...