ఎంపీతో పాటు ఆరుగురికి కరోనా పాజిటివ్..
దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. పన్నెండు రోజుల్లోనే పది లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీన్ని బట్టి కరోనా ఏ విధంగా విజృంభిస్తుందో అర్థం చేసుకోవచ్చు. కోవిడ్ ధాటికి సామాన్యులతో...
ఆలయాల భద్రతపై ఏపీ డీజీపీ కీలక వ్యాఖ్యలు..
ఏపీలో ఆలయాల భద్రతపై రాష్ట్ర పోలీస్ బాస్ డీజీపీ గౌతమ్ సవాంగ్ కీలక సూచనలు చేశారు. ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం సీరియస్గా వ్యవహరిస్తోంది. దీంతో పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు...
గవర్నర్ తో భేటీకానున్న కంగనా…
ఈ మధ్యకాలంలో నిత్యం కాంట్రవర్సీలతో సావాసం చేస్తోంది నటి కంగనా రనౌత్. బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య తర్వాత మొదలైన ఈ చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక ముంబై నగరం పిఓకేను ...
ఆయన స్టైలే వేరు.. నగ్నంగా దొంగతనానికి వెళతాడు..
అదేదో సినిమాలో మనం చూశాం. ఒంటిపై బట్టలు లేకుండా శరీరం మొత్తం ఆయిల్ పూసుకొని దొంగతనానికి వెళతాడు ఓ దొంగ. అదేంటని అడిగితే ఎవరైనా పట్టుకుంటే దొరకుండా జారిపోవాలని ఇలా వచ్చానని చెబుతాడు....
ఏపీ రూ. 19 వేల కోట్లు, తెలంగాణ రూ.12,461 కోట్లు..
కరోనా కాలంలో తెలుగు రాష్ట్రాలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోవడంతో కాలం గడిపేందుకు ఆర్బీఐ వద్దకు వెళ్లా్ల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏపీ తెలంగాణ ఇరు రాష్ట్రాల పరిస్థితి ఏ విధంగా...
ఓ వైపు చైనా, మరోవైపు పాకిస్థాన్.. సరిహద్దులో అప్రమత్తం..
భారత్పై దాడులు చేసేందుకు పాకిస్థాన్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. ఏ చిన్న అవకాశం దొరికినా ఇండియాను దెబ్టకొట్టాలని చూస్తుంటుంది. తాజాగా సరిహద్దులో లభ్యమైన ఆయుధాలను చూస్తుంటే భారత్ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం...
ఏపీలో గ్యాస్ ధరలు పెరిగాయా లేదా.
ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ ధరలు పెరిగిపోయాయి. సామాన్యులపై ప్రభుత్వం భారం మోపుతోంది. ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకునేందుకు ఏపీలో గ్యాస్ ధరలపై వ్యాట్ ను భారీగా పెంచుతూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏకంగా పదిశాతం...
ఏపీలో ఒక్క రోజులో ఎన్ని కరోనా కేసులంటే..
ఆంద్రప్రదేశ్ లో కరోనా విజృంభిస్తూనే ఉంది. తాజాగా నమోదైన కేసులను చూస్తే పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు కనిపించడం లేదని అడతామవుతోంది. ఒక్క రోజులోనే 9901 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 67...
సీబీఐని అప్పుడు వద్దన్నారు.. ఇప్పుడు రమ్మంటున్నారు
సీబీఐని రాష్ట్రానికి రావద్దని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు సీబీఐ విచారణలు అడుగుతున్నారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు వైఖరిపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు భయపడినట్లు సీబీఐకి...
ఇండియా ధాటికి భయపడిన చైనా..
భారత్ ధాటికి చైనా దిగొచ్చిందని చెప్పాలి. ఇండియా, చైనా మధ్య ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న భయం నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో...