పార్లమెంటు ప్రారంభమవుతున్న వేళ కరోనా ఉగ్రరూపం.. ఎంపీల్లో భయం.. భయం..
పార్లమెంటు సమావేశాలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఓ కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అవ్వడం కలకలం రేపుతోంది. దీంతో ఎంపీలందరూ కరోనా పరీక్షల కోసం క్కూ కడుతున్నారు.
ఈ నెల 14వ...
కనిపిస్తే కాల్చి వేయండి.. కరోనా కట్టడిలో కీలక ఆదేశాలు
కరోనాను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు చర్యలు కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఉత్తర కొరియాలో కరోనా కట్టడి కోసం కనిపిస్తే కాల్చివేయాలన్న ఆదేశాలు ఇచ్చారని తెలుస్తోంది. ఇప్పటివరకు ఉత్తర కొరియాలో ఇప్పటి వరకు...
తనముందు దుస్తులు విప్పమని అడిగాడు: మోడల్ పౌలా
గత కొన్నేళ్ల క్రితం హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు 'మీ టూ' పేరుతో ఓ పెద్ద ఉద్యమం జరిగిన విషయం తెలిసిందే. దర్శకనిర్మాతలు అవకాశాలు ఇవ్వాలంటే శారీరక కోరికలు తీర్చమని అడిగారని చాలామంది...
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్న జగన్.. అందుకే సరైన నిర్ణయం తీసుకున్నారా
రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్గా నడుస్తున్న అంశాల్లో అంతర్వేది లక్ష్మీ నరసింహా స్వామి రథం దగ్దమైన విషయం ఒకటి. ఈ విషయంలో జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారని చెప్పొచ్చు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక...
అమెరికా మర్చిపోలేని రోజు.. ప్రతీకారం తీర్చుకుందిగా..
2001 సెప్టెంబర్ 11 తేదీని ప్రపంచం మర్చిపోయినా అమెరికా మాత్రం ఎప్పటికీ మర్చిపోదు. ఎందుకంటే ఆ రోజు ఉగ్రదాడిలో అమెరికా వణికిపోయిన రోజు. ఒక్కసారిగా వేలాది మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయిన రోజు....
పిల్లలను ఏ భాషలో చదివించాలో చెప్పిన ప్రధాని మోదీ
విద్యా విధానంలో మాతృ భాషకు ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రధాని నరేంద్ర మోదీ మాటల్లో స్పష్టంగా తెలుస్తోంది. మాతృ భాషలో బోధిస్తేనే చిన్నారులకు అర్థమవుతుందన్నారు. విద్యను తరగతి గదులకు మాత్రమే పరిమితం చేయకూడదన్నారు.
విద్యార్థుల...
అన్నింటికీ సీబీఐ విచారణ కావాలంటున్న చంద్రబాబు
రాష్ట్రంలో ఎస్సీలపై జరిగిన దాడులన్నింటిపైనా సీబీఐతో విచారణ జరిపించాలన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఎస్సీలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదంటే వారంతా తనకు కట్టుబానిసలు సీఎం జగన్...
కావాలనే అడ్డు తగులుతున్నారు.. వై.ఎస్ జగన్
రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళుతుంటే కావాలనే కొందరు అడ్డు తగులుతున్నారని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్సార్ ఆసరా పథకాన్ని ఆయన ప్రారంభించారు.
ఏప్రిల్ 11, 2019 నాటికి...
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో మొదలైన రాజకీయాలు
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక వ్యవహారం ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఉత్కంఠగా మారింది. విపక్షాలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఇప్పుడు బీజేపీ ఏకగ్రీవం కోసం తమదైన శైలిలో మంతనాలు జరుపుతోంది.
రాజ్యసభలో మొత్తం 245...
భారత్ చైనా మధ్య పరిస్థితులు చక్కబడినట్లేనా..
ఇండియా, చైనా మధ్య పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. అయితే యుద్ధం వచ్చే పరిస్థితులు లేవంటూనే ఏం జరిగినా సిద్దంగా ఉన్నామని భారత సైన్యం చెబుతోంది. అయితే తాజాగా ఇరు...