టీవీ9 నిధులు అవకతవకల కేసులో రవి ప్రకాష్ కి భారీ షాక్
రవిప్రకాష్ మరో ఇద్దరు కలిసి అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ నుంచి రూ.18 కోట్లు నిబంధనలకు విరుద్ధంగా నిధులు ఉపసంహరించుకున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత ఏడాది...
వారణాసిలో తెలుగువారి కోసం మరో అధునాతన సత్రం
వారణాసిలో తెలుగువారి కోసం మరో అధునాతన సత్రం నేడు ప్రారంభం అవుతోంది. తెలుగు యాత్రికుల కోసం కాశీలో ఈ అధునాతన కరివెన సత్రం నిర్మించారు. ఈ తెల్లవారుజామున 4:05 నిలకు కాశీ- పాండే...
జలవిద్యుత్ కేంద్రం ప్రెజర్ టన్నెల్స్ తవ్వకం పనులు మొదలు పెట్టిన మేఘా
పోలవరం బహుళార్దక సాధక ప్రాజెక్టులో అత్యంతకీలకమైన 960 మెగావాట్ల జలవిద్యుత్ కేంద్రం పనులు వేగవంతం చేసింది ఎపి జెన్కో. అనుకున్న సమయానికే ప్రాజెక్ట్ పూర్తి చేసేలా పక్కాప్రణాళికతో పోలవరం ప్రాజెక్టు ఫలితాలను రాష్ట్ర...
కాళేశ్వరం అద్భుతఘట్టం డిస్కవరీ ఛానల్లో డాక్యుమెంటరీగా రాబోతుంది..!
కాళేశ్వరం... తెలంగాణ మణిహారం. ఈ ప్రాజెక్ట్ తో తెలంగాణ ప్రభుత్వం ఏకంగా గో‘దారి’నే మళ్లించింది. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన కాళేశ్వరం ప్రాజెక్టు మహా అద్భుతమని చెప్పొచ్చు. తెలంగాణకు కీర్తి కిరీటంగా నిలిచిన ఈ...
ఆంధ్రుల కల సాకారం.. పోలవరం తొలి ఫలితం నేడు
ఆంధ్రుల కలల ప్రాజెక్టు ‘పోలవరం’. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం కానుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఏపీకి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తప్పనిసరిగా మారింది. అయితే కిందటి ప్రభుత్వంలో...
ఏపీ ప్రభుత్వానికి ఉచితంగా మేఘా మూడు ఆక్సిజన్ క్రయోజనిక్ ట్యాంకులు
• సింగపూర్ నుంచి మూడు ట్యాంకుల దిగుమతి
• రక్షణశాఖ ప్రత్యేక విమానంలో పానాగఢ్ వైమానిక స్థావరానికి చేరుకున్నక్రయోజెనిక్ ట్యాంకులు
• ఒక్కొక్క ట్యాంకు నుంచి కోటి 40 లక్షల లీటర్ల ఆక్సిజన్ లభ్యత
• ప్రభుత్వానికి...
నిమ్స్ వాక్సిన్ స్కాం లో ఇవేనా నిజాలు?
గురివింద గింజ నలుపెరుగని చందంగా నిమ్స్లో లో అధికారుల తీరుమారిపోయింది. మొత్తం 22వేల వ్యాక్సిన్ లలో 7 వేల వ్యాక్సిన్ లు అనర్హులకు వేసారనే అంశం లో నిజానిజాలు ఒక్కొక్కటిబయటకు వస్తున్నాయి. హైదరాబాద్...
భారత్కు థాయ్లాండ్ నుంచి మరో 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు
• యుద్ధ ప్రతిపాదికన 11 క్రయోజనిక్ ట్యాంకుల దిగుమతి
• దేశంలో తొలిసారిగా అధికసంఖ్యలో దిగుమతి
• తొలి విడతగా ఆర్మీ విమానంలో 3 ట్యాంకుల రాక
• ఒక్కొక్క ట్యాంకు నుంచి కోటి 40 లక్షల...
‘సిగ్గుపడకుండా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు దిట్ట’: శ్రీకాంత్ రెడ్డి
కరోనా నిబంధనలు పాటిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి తెలిపారు. ఏ అంశంపైనైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. సిగ్గుపడకుండా అబద్ధాలు చెప్పడంలో టీడీపీ...
టీఎన్ఆర్ కుటుంబానికి ఐడ్రీమ్ మీడియా రూ.10 లక్షల సాయం
ప్రముఖ యాంకర్, నటుడు టీఎన్ఆర్ కుటుంబానికి ఐడ్రీమ్ మీడియా అండగా నిలిచింది. స్వయంగా ఆ సంస్థ ఛైర్మన్ చిన్న వాసుదేవ రెడ్డి టీఎన్ఆర్ ఇంటికి వెళ్లి 10 లక్షల రూపాయల చెక్కును అందించారు....