భారత్కు థాయ్లాండ్ నుంచి మరో 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు
• యుద్ధ ప్రతిపాదికన 11 క్రయోజనిక్ ట్యాంకుల దిగుమతి
• దేశంలో తొలిసారిగా అధికసంఖ్యలో దిగుమతి
• తొలి విడతగా ఆర్మీ విమానంలో 3 ట్యాంకుల రాక
• ఒక్కొక్క ట్యాంకు నుంచి కోటి 40 లక్షల...
‘సిగ్గుపడకుండా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు దిట్ట’: శ్రీకాంత్ రెడ్డి
కరోనా నిబంధనలు పాటిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి తెలిపారు. ఏ అంశంపైనైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. సిగ్గుపడకుండా అబద్ధాలు చెప్పడంలో టీడీపీ...
టీఎన్ఆర్ కుటుంబానికి ఐడ్రీమ్ మీడియా రూ.10 లక్షల సాయం
ప్రముఖ యాంకర్, నటుడు టీఎన్ఆర్ కుటుంబానికి ఐడ్రీమ్ మీడియా అండగా నిలిచింది. స్వయంగా ఆ సంస్థ ఛైర్మన్ చిన్న వాసుదేవ రెడ్డి టీఎన్ఆర్ ఇంటికి వెళ్లి 10 లక్షల రూపాయల చెక్కును అందించారు....
కోవిడ్ పేషెంట్లకు ఉచిత వైద్యం అందించడానికి మల్లారెడ్డి కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు
ఆ దేవుడు శాసిస్తాడు- అరుణాచలంపాటిస్తాడు అన్నది రజనీకాంత్ సినిమాడైలాగ్. కానీ ఇక్కడ మన మేడ్చల్ లో తండ్రి మల్లారెడ్డి శాసిస్తారు- కొడుకు భద్రారెడ్డి పాటిస్తారు అన్న మాట ఎక్కువగా వినిపిస్తోంది. మంత్రిగా ఉండి...
పోలవరం అప్డేట్ : చంద్రబాబు తప్పిదాలను సరిచేసుకుంటూ సాగుతున్న జగన్
మా హాయాంలో పోలవరం పనులు పరుగులుపెట్టాయి,ప్రతి సోమవారం పోలవరం అంటూ మా చంద్రబాబు ఇంజనీర్లను పరుగులు పెట్టించాడు అంటూ డప్పులు కొట్టుకోవడమే కాదు జనాలను సైతం బస్సుల్లో తరలించి భజనలు కూడా చేయించుకున్నారు...
ఆసుపత్రులకు 500 మెడికల్ ఆక్సిజన్ సిలిండర్లను ఉచితంగా సరఫరా చేయనున్న ఎంఈఐఎల్
రోజుకు 500 సిలిండర్లు కోరుతున్న ఆసుపత్రులు
* డి.ఆర్.డి.వోతో కలిసి 40 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు రంగం సిద్ధం
* ఒక్కొక్క ప్లాంటు నిమిషానికి 150 నుంచి 1000 లీటర్ల ఉత్పత్తి సామర్థ్యం
*భద్రాచలం ఐ.టి.సి...
జూబ్లీ హిల్స్ స్కాం లో అసలు నిజాలు ఏంటి..!!
ఒక వ్యక్తి ఎదుగుతుంటే తొక్కేయడం మన బడా బాబులకు అలవాటే.. ఒకడు మంచి పని చేసిన, ప్రజల్లో ఆదరణ దక్కించుకుంటున్న ఎందుకో ఎక్కడలేని అసూయా, ఈర్ష్య ద్వేషాలు వస్తాయి.. అలాంటి వ్యక్తి గురించి...
పోలవరం’పై పచ్చమీడియా కళ్ళమంట..!
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలల ప్రాజెక్టు ‘పోలవరం’. ఆయన బ్రతికి ఉన్నప్పుడే ‘పోలవరం’ ప్రాజెక్టు పనులకు బీజం పడింది. ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వచ్చిన...
ఏపీ విద్యార్థులకు మైక్రోసాఫ్ట్ మణిహారం
అమరావతి: ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా, తన చరిత్రలో మొదటి సారిగా మైక్రోసాఫ్ట్ సంస్థ ఒక వినూత్న, విప్లవాత్మక కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాగస్వామ్యంతో ఆరంభించింది. రాష్ట్రంలోని విద్యావంతులైన యువతకు డిజిటల్ నైపుణ్యాలు మెరుగుపరచి, నైపుణ్య...
వై సి పి కే తన మద్దతు , జగన్ వెనుకే తన ప్రయాణం అంటున్న కే వి...
చింతలపూడి నుండి ఏలూరు చుట్టుపక్కల గ్రామాల్లో అశోక్ బాబు కి ఉన్న మంచి పేరు అంతా ఇంతా కాదు. ఆ గ్రామాల్లో ప్రజలకి ఏ సమస్య వచ్చినా వాళ్లకి గుర్తొచ్చే పెరు అశోక్...