పైపుల ద్వారా గృహ, వాణిజ్య అవసరాలకు మేఘా గ్యాస్
టెక్నాలజీ రంగంలో అద్భుతాలు ఆవిష్కరిస్తోంది మేఘా ఇంజనీరింగ్ సంస్థ. ప్రపంచంలో ఎక్కడ ఏ మూలన పనిచేసినా అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాన్ని ఒడిసిపట్టుకుంటోంది. తన పనుల్లో కొత్త కొత్త సాంకేతికాలను ఆవిష్కరిస్తూ ముందుకువెళుతోంది. కొత్త...
భారీ డ్రిల్లింగ్ రిగ్గు.. మేఘా సిగలో మరో ఆయుధం
• తొలిసారిగా భారతదేశంలో ప్రైవేటు రంగంలో తయారీ
• హైడ్రాలిక్, ఆటోమేటెడ్ టెక్నాలజీతో తయారీ
• కలోల్ క్షేత్రంలో మొదటి రిగ్గుతో తవ్వకం ప్రారంభం
చమురు, ఇందనం వెలికితీసే రిగ్గులను ప్రైవేటు రంగంలో తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో...
గోవా రోడ్లపై మేఘా ఓలేక్ట్రా ఎలక్ట్రిక్ బస్సుల ప్రయాణం
దేశంలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గోవాలో ఒలెక్ర్టా గ్రీన్ టెక్ లిమిటెడ్ మరో కీలకమైన ఆర్డర్ ను దక్కించుకొని 50 బస్సులను సరఫరా చేసింది. ఆ రాష్ర్ట ప్రజలు మొదటిసారిగా శబ్దం లేని,...
పంపింగ్ లో ప్రపంచ రికార్డు.. మేఘా సామర్థ్యానికి నిదర్శనం
తెలంగాణ సీఎం కేసీఆర్ డ్రీమ్ ప్రాజెక్టు కాళేశ్వరం మరో ఘనతను సాధించింది. ప్రపంచంలోనే నీటి పంపింగ్ విషయంలో సరికొత్త రికార్డును నెలకొల్పి తెలంగాణ ఖ్యాతిని దశదిశలా ఇనుమడింప చేసింది. సీఎం కేసీఆర్ ఆలోచనలకు.....
చంద్రబాబు చేసిన తప్పిదాలు ఇప్పుడు పోలవరానికి శాపం
అమరావతి: పోలవరం…ఏపీకి వరం అయిందో కాదో తెలియదు కానీ..గత ఐదేళ్లలో చంద్రబాబు పాలిట, ఆయన కాంట్రాక్టర్ల పాలిట వరంగా మార్చేసుకున్నారు. టీడీపీ పాలనలో ప్రతి సోమవారం పోలవరంగా ప్రకటించి…2018 కల్లా పోలవరం నీళ్లు...
పోలవరంలో రికార్డుల పరంపర-పూర్తయిన గడ్డర్ల అమరిక..
పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ వే పనుల్లో మరో ప్రధాన అంకం పూర్తయింది. ప్రాజెక్ట్ స్పిల్ వే కు గడ్డర్ల అమరిక పూర్తయింది. ప్రపంచంలోనే భారీ స్పిల్ వే గా పోలవరం రికార్డు కెక్కింది....
పోలవరం నిర్మాణ పనులపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేసిన పరిశీలన బృందం
ఆంధ్రప్రదేశ్ వరదాయినిగా పిలిచే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 2020 నాటికి పూర్తి అవుతుందని డ్యాం డిజైన్ రివ్యూ కమిటీ(డిడిఆర్పి) చైర్మన్ ఏబీ పాండ్యా తెలిపారు. పోలవరం ప్రాజెక్టులోని పలు విభాగాల్లో చేపట్టిన పనులను...
పోలవరం పరుగులు.. రికార్డు సమయంలో 52 స్పిల్ వే పిల్లర్ల నిర్మాణం పూర్తి
పోలవరం ప్రాజెక్ట్ లో కీలకమైన స్పిల్ వే నిర్మాణం పూర్తయ్యింది. దీంతో ఆంధ్రప్రదేశ్ జీవనాడి త్వరలోనే సాకారం కాబోతోంది. ఏపీ కలల ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం పట్టుబట్టి పూర్తి చేయిస్తోంది. సీఎం జగన్,...
ఆ ఒక్క రాష్ట్రంలోనే 10 కొత్త కరోనా కేసులు..
దేశంలో కరోనా స్ట్రెయిన్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. బ్రిటన్ నుంచి వచ్చిన వారిని పరీక్షించగా పలువురికి ఇప్పటికే కరోనా స్ట్రెయిన్ సోకినట్లు తేలింది. అయితే అధికారులు భయపడవద్దని చెబుతున్నప్పటికీ ప్రజల్లో మాత్రం తీవ్ర...
ఏఏ రాష్ట్రాలలో మళ్లీ లాక్డౌన్..
దేశంలో కరోనా స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే 20 కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. బ్రిటన్కు విమానాల రాకపోకలను జనవరి 7వ తేదీ వరకు నిషేధించింది. అయితే...