ఫైజర్ కరోనా టీకా తీసుకున్న తర్వాత కరోనా సోకింది..
ప్రపంచం మొత్తం కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోంది. అయితే ఇప్పటికే పలు దేశాల్లో కరోనా వ్యాక్సిన్ ప్రజలకు ఇస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కరోనా టీకా తీసుకున్న ఓ నర్సుకు కరోనా సోకడం కలకలం...
తాగుబోతులకు అర్హత వయస్సు 21 సంవత్సరాలు నిర్ణయించాలని చెప్పిన కమిటీ ఏంటో తెలుసా..
ఎక్సయిజ్ ఆదాయన్ని ఎలా పెంచుకోవాలా అని ఢిల్లీ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఓ కమిటీని కూడా ప్రభుత్వం నియమించింది. దీంతో ఆ కమిటీ ఇటీవలె ఓ నివేదికను ప్రభుత్వానికి అందజేసిందని తెలుస్తోంది....
ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఏమని సెటైర్లు వేశారంటే..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో మండిపడటం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ తనదైన శైలిలో వ్యంగంగా స్పందిస్తున్నారు. ప్రధాని మోదీపై వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు. మోదీ...
భారత్, చైనా చర్చల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసిన రాజ్నాథ్సింగ్..
సరిహద్దులో చైనా భారత్ విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తుందో మనకు తెలిసిందే. గత ఆరు నెలల నుంచి చైనా ఇష్టానుసారంగా వ్యవహరిస్తోంది. భారత్ భూభాగంలోనికి చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. దీంతో ఇరు...
జనవరి 7వ తేదీ వరకు అక్కడికి ఎవ్వరూ వెళ్లకూడదు..
కరోనా కొత్త స్ట్రెయిన్ ఇండియాను మళ్లీ భయపెడుతోంది. ఇప్టటికే 20 స్ట్రెయిన్ కేసులు ఇండియాలో నమోదయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం పూర్తి అప్రమత్తమైంది. కరోనా స్ట్రెయిన్ను కట్టడి చేసేందుకు వేగంగా చర్యలు చేపడుతోంది....
గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈ సారి ఎలా జరుగుతాయో తెలుసా..
గణతంత్ర వేడుకలకు కూడా కరోనా ఎఫెక్టు పడింది. 2021లో నిర్వహించే ఈ వేడుకలను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం పలు ప్రత్యేకమైన రూల్స్ తీసుకొచ్చింది. పరిమిత సంఖ్యలో ఈ...
రేషన్ కార్డు ఉన్న వారికి రూ.2500..
ప్రజల కోసం ప్రభుత్వాలు ఎప్పుడూ ఏదో రకమైన ఆఫర్లు ఇస్తూనే ఉంటాయి. ఇప్పుడు రానున్న సంక్రాంతిని పురష్కరించుకొని తమిళనాడులో ఇదే జరుగుతోంది. రేషన్ కార్డు ఉన్న వారందరికీ సరుకులతో పాటు ఆర్థిక పరమైన...
దేశంలో కరోనా స్ట్రెయిన్ కేసులు ఎన్నో తెలుసా..
దేశంలో కరోనా స్ట్రెయిన్ భయం కొనసాగుతూనే ఉంది. మొన్నటి వరకు కేవలం కరోనాతోనే ప్రజలు భయపడుతుంటే ఇప్పుడు స్ట్రెయిన్ భయం కూడా తోడైంది. ఇప్పుడిప్పుడే దేశంలో కరోనా స్ట్రెయిన్ కేసులు పెరుగుతున్నాయి. దేశ...
ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు వైఫై సౌకర్యం..
దేశ రాజధాని ఢిల్లీలో రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ వీరు ఆందోళన చేస్తూనే ఉన్నారు. కేంద్రం రైతులతో ఇప్పటికే పలు మార్లు చర్చలు...
పవన్ కల్యాణ్పై ఎంత మంది మంత్రులు కామెంట్లు చేశారో తెలుసా..
ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాట్ టాపిక్గా మారారు. మీడియా ముందు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరూ పవన్ కల్యాణ్ గురించే మాట్లాడుతున్నారు. ప్రధానంగా ప్రభుత్వానికి చెందిన మంత్రులు పవన్ కల్యాణ్పై...