కరోనా వార్తలు రాసినందుకు జర్నలిస్టులకు 4 సంవత్సరాలు జైలు శిక్ష..
కరోనా కేసులతో ఓ వైపు ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో కరోనాకు సంబంధించిన వార్తలు రాసినందుకు ఓ జర్నలిస్టుకు ఏకంగా జైలు శిక్ష పడింది. ఈ ఘటన చైనాలో...
రజినీకాంత్ పార్టీ వాయిదా వేయడం వెనుక కీలక పరిస్థితులు…
దేశం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సూపర్స్టార్ రజినీకాంత్ రాజకీయ పార్టీ ఇంకా ఆలస్యమైంది. ఇటీవల ఆయన అనారోగ్య కారణాల రిత్యా హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్లో చేరిన విషయం తెలిసిందే. అయితే హాస్పిటల్...
పవన్ కల్యాణ్పై సంచలన వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని..
ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని... జనసేన అధినేత పవన్ కల్యాణ్పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. నిన్న పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలకు నాని కౌంటర్ ఇచ్చారు. బోడి లింగం ఎవరో.. శివ...
భారత్ విషయంలో చైనా అందుకే ఇలా చేస్తోందా..
భారత్, చైనా మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆరు నెలలకు పైగా లద్దాక్ ప్రాంతంలో ఇరు దేశాలకు యుద్ధ వాతవరణం నెలకొన్ని విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే పలు...
ఆ దేశంలో కరోనా తీవ్రతరం.. ఏం చేశారంటే..
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను భయపెడుతూనే ఉంది. ఇప్పుడు దక్షిణ ఆఫ్రికాలో కరోనా వైరస్ విజృంభన ఎక్కువగా ఉంది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం అప్రమత్తమై అన్ని చర్యలు...
ఈ నెల 31వ తేదీన రజినీకాంత్ పార్టీ ప్రకటన.. ఎక్కడో తెలుసా..
సూపర్స్టార్ రజినీకాంత్ రాజకీయ అరంగేట్రానికి సంబంధించి ఇంకా టెన్షన్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఆయన రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించేశారు. త్వరలోనే పార్టీ ప్రకటిస్తానని చెప్పారు. అయితే అంతలోపే ఆయన అనారోగ్యంతో హాస్పిటల్లో చేరడం...
బీజేపీ బోర్డును శివసేన నేతలు ఎందుకు తీసుకు వెళ్లారో తెలుసా..
బీజేపీ, శివసేన పార్టీల మధ్య దూరం ఇంకా పెరుగుతూనే ఉంది. ఈ రెండు పార్టీలు ఒకప్పుడు మంచి మిత్ర పార్టీలన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే రాజకీయ కారణాలతో రెండు పార్టీలు ఇప్పుడు...
రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లడానికి కారణం ఏంటి..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురించి ఇప్పుడు మళ్లీ చర్చ మొదలైంది. రాహుల్ గాంధీ ఆదివారంనాడు వ్యక్తిగత పని మీద ఇటలీ వెళ్లారు. ఆయన ఎక్కడికి వెళ్లినదీ పార్టీ ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా...
కీలక వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ..
కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటోంది. అయితే ఈ వేడుకల్లో పాల్గొనేందుకు రాహుల్ ఇండియాలో లేరు. ఆయన ఇటలీ...
ఓ దేవాలయాన్ని ధ్వంసం చేయాలని ప్లాన్ వేసిన ఉగ్రవాదులు..
అవకాశం దొరికితే చాలు ఉగ్రవాదులు ఇండియాపై దాడి చేయాలని చూస్తుంటారు. ఇందుకోసం ప్రతి రోజూ ఏదో ఒక రకంగా ప్లాన్ వేస్తూనే ఉన్నారు. జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల దాడులు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడే...