ఎస్పీ, ఎఎస్పీ, సీఐ అందరికీ కరోనా పాజిటివ్..
ఏపీలో సంచలనం సృష్టించిన తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథం దగ్దం ఘటన ఇంకా చర్చకు దారి తీస్తూనే ఉంది. ఈ ఘటనకు సంబందించి సీబీఐ విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్...
క్వారంటైన్ కేంద్రంలో అత్యాచారం..
క్వారంటైన్ సెంటర్లో అత్యాచారాలు ఎక్కువవుతున్నాయి. భయంకరమైన కరోనా సోకి జనాలు ఇబ్బందులు పడుతుంటే కామాంధులు మాత్రం రెచ్చిపోతున్నారు. ఇప్పటికే పలు ఘటనలు జరగ్గా.. మరికొన్ని వెలుగు చూస్తూనే ఉన్నాయి.
మహారాష్ట్రలోని థానే జిల్లాలో జరిగిన...
వై.ఎస్ జగన్పై సంచలన కామెంట్స్ చేసిన రఘురామకృష్ణంరాజు
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దంపతులు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సతీసమేతంగా పాల్గొనాలని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. జగన్పై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇతర మతస్థులకు డబ్బులిచ్చి.. హిందూవుల పండుగలను నిర్లక్ష్యం...
ఐటీ ఉద్యోగులకు భారీ షాక్..?
ఐటీ ఉద్యోగులకు భారీ షాక్ తగిలేటట్లు ఉంది. ఇన్నాళ్లూ ఇంటి వద్దనే ఉన్న ఉద్యోగులకు పలు కంపెనీలకు తీసుకునే నిర్ణయం ఆందోళన కలిగిస్తోందని తెలుస్తోంది.
కరోనా లాక్డౌన్ విధించినప్పటి నుంచి దేశ వ్యాప్తంగా అన్ని...
24 మంది ఎంపీలకు కరోనా..? పార్లమెంటు సమావేశాలు జరిగేనా..
రేపు పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అవ్వనున్న నేపథ్యంలో ఓ భారీ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. పార్లమెంటుకు హాజరుకాబోతున్న 24 మంది ఎంపీలకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై...
ఏపీలో కొత్తగా మెడికల్ కాలేజీలు రాబోతోంది ఇక్కడే..
పేద ప్రజల సంక్షేమం కోసం అన్ని విధాలా కృషి చేస్తామని చెబుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ దిశగానే అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తామన్న మాటను...
ఇక నుంచి పార్శల్ సర్వీసులకు కూడా రిజర్వేషన్
రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మామూలుగా ప్రయాణీకులు ముందస్తుగా రిజర్వేషన్ చేయించుకోవడం మనకు తెలిసిందే. ఇక ఇప్పుడు సరుకు రవాణాలో కూడా ముందుస్తుగా రిజర్వేషన్ ప్రక్రియను తీసుకొచ్చింది.
కరోనా కారణంగా రైల్వే శాఖ...
పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా అమ్రపాలి నియామకం..
ఐ.ఎ.ఎస్ అధికారిణి అమ్రపాలి విధుల్లో మార్పులు చేశారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్ సెక్రటేరియేట్లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఆమెను ఆస్థానం నుంచి మారుస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
అమ్రపాలి తెలుగు ప్రజలకు బాగా తెలిసిన...
మరోసారి హాస్పిటల్లో చేరినా అమిత్షా
కేంద్ర హోం మంత్రి అమిత్షా ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవలె కరోనాను జయించిన ఆయన ఆరోగ్యంపై మళ్లీ వదంతులు వస్తున్నాయి.
అమిత్షా కు శ్వాస సంబంధ సమస్యలు రావడంతో శనివారం...
కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఇలా తప్పకుండా చెయ్యాలి..
కరోనా మహమ్మారి ఇంకా విజృంభిస్తూనే ఉంది. మొదట్లో గొంతు, శ్వాస సంబంధిత లక్షణాలు మాత్రమే ఉన్నప్పటికీ క్రమేపీ తలనొప్పి, ఒల్లు నొప్పులు, రుచి,వాసన కోల్పోవడం కూడా తోడయ్యాయి. తాజాగా కేంద్రం మరిన్ని విషయాలు...