మరో ఆరు నెలల్లో కరోనా వ్యాక్సిన్.. మొదటి వ్యాక్సిన్ నాకే
ఇండియాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో వ్యాక్సిన్పైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా ఇండియాలోనే వేగంగా వ్యాప్తి చెందుతోంది. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన నివేదికలో ఇది బట్టబయటైంది.
కాగా...
విజయవాడ రమేష్ హాస్పిటల్ కోవిడ్ కేర్ సెంటర్ ప్రమాదంపై విచారణకు సుప్రీంకోర్టు అనుమతి..
విజయవాడ రమేష్ హాస్పిటల్కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్వర్ణ ప్యాలెస్ ఘటనలో విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. హాస్పిటల్పై తదుపరి చర్యలు నిలిపివేయాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు కొట్టి...
ఏపీకి గుడ్ న్యూస్.. విశాఖలో ప్రఖ్యాత కంపెనీ
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. తాజాగా విశాఖలో తమ యూనిట్ను ఏర్పాటు చేసేందుకు యెకహోమా ఆఫ్ హైవే టైర్ల ఉత్పత్తిలో దూసుకుపోతోంది. దేశంలో ఈ కంపెనీ టైర్లకు మంచి గిరాకీ...
భారత ప్రముఖులపై గూఢచర్యం చేస్తోన్న చైనా..?
భారత్ చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో చైనా అరాచకాలకు పాల్పడేందుకు సిద్ధమైనట్లు అనిపిస్తోంది. చైనా భారతదేశంలోని ప్రముఖులపై గూఢచర్యంకు పాల్పడుతోందని తెలుస్తోంది. ఈ మేరకు ప్రముఖ...
మరో ఇద్దరు ఎంపీలకు కరోనా పాజిటివ్.. పార్లమెంటు సమావేశాలకు బ్రేక్..
ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడుతూనే ఉన్నారు. ప్రతి రోజూ ఏదో ఒక చోట రాజకీయ నాయకులకు కరోనా సోకుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా...
చైనా ధాటికి భయపడి భారత సైనికులు సిక్ లివ్లో వెళుతున్నారా.. ?
బోర్డర్లో ఇండియా చైనా మధ్య నెలకొన్న వివాదం తీవ్రమవుతూనే ఉంది. కొన్ని నెలలుగా సరిహద్దులో చైనా ఆక్రమణలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఒకవైపు చర్చలు జరుగుతూనే మరోవైపు చైనా తన వక్రబుద్దిని చాటుతూ...
పార్లమెంటు ప్రారంభానికి ముందే సెటైర్లు మొదలెట్టిన రాహుల్ గాంధీ..
కాంగ్రస్ నేత రాహుల్ గాంధీ పార్లమెంటు సమావేశాలకు ముందే మాటల దాడి ప్రారంభించారు. నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. దీంతో మోదీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆయన కీలక...
బీజేపీ కమిటీల్లో టిడిపిని విస్మరించారా..?
ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలపడాలని యోచిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం అన్నివిధాలా ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా పార్టీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందులో భాగంగానే ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధక్షుడిగా కన్నా...
కరోనా వైరస్ చిత్రాలు విడుదల.. కోట్లలో వ్యూస్..
కరోనా ఈ పేరు వింటేనే ప్రపంచం వణికిపోతోంది. అలాంటిది ఆ వైరస్ ఒక వేళ మనం చూడాల్సి వస్తే ఎంతో మంది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. తాజాగా శాస్త్రవేత్తలు కరోనా వైరస్ ఫోటోలను...
గ్యాస్ ధరలపై అవగాహన లేని రాజకీయాలు…
ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ ధరలు పెరిగిపోయాయంటూ వచ్చిన వార్తల్లో సామాన్యులు ఆందోళన చెందారు. అయితే ఇందుకు ప్రధాన కారణం అవగాహన లేని నేతలు, మీడియా సంస్థలు తప్పుగా ప్రచారం చేయడమే. అసలు ప్రభుత్వం ఏ...