పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశం.. జగన్ కోసమేనా..
ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల పార్టీ ఇంచార్జిలతో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుత కరోనా పరిస్థితి, ప్రభుత్వ వైఫల్యాలు, పార్టీ పరంగా చేయాల్సిన పనులపై ఆయన మాట్లాడారు. పార్టీ ఇంచార్జిలందరితో...
వై.ఎస్ వివేకానందరెడ్డి కేసులో సీబీఐ ఏం చేస్తోంది
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. వివేకానంద కేసులో సీబీఐ వేగంగా ముందుకు వెళుతున్నట్లు కనిపిస్తోంది. నాల్గవ రోజు సీబీఐ అధికారులు విచారణ...
హలో.. మేము ఉన్నాం అంటున్న ఆంధ్రప్రదేశ్ గ్రామ వాలంటీర్లు.
రమేష్ బెంగళూరు నుంచి తన సొంతూరైన (కానూరు) విజయవాడకు వచ్చాడు. అతడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. ఎలాంటి ఇబ్బందులు లేవు. అయితే రమేష్ బెంగళూరు నుంచి ఇంటికి వచ్చాడని తెలుసుకున్న ఓ వ్యక్తి...
కరోనా వైరస్ వ్యాక్సీన్ వచ్చేస్తోంది…రేసులో ఇండియా ఎంట్రీ
కరోనా టీకా వచ్చేస్తోంది. ప్రపంచ దేశాలు తలమునకలై కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. భారత్లో ఇప్పటికే హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై నగరాల్లో ఎంపిక చేసిన వారికి మొదటి విడత పరీక్షల్లో భాగంగా...
హ్యాట్సాఫ్ గ్రాండ్ మదర్…మనిషి అనుకుంటే చెయ్యలేనిది లేదు.
మనిషి అనుకుంటే చెయ్యలేనిది ఏదీ లేదన్నది తెలిసిందే.. అది ప్రతి రంగంలో ఏదో ఒక చోట నిరూపితమవుతూనే వస్తోంది. తాజాగా ఇప్పుడు మేఘాలయలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం.. ఐదు పదుల వయసులో...
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మాటలు వింటే ఇక అంతే.
కాలాన్ని బట్టి మనం ముందుకెళ్లాలి, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలి అంటూ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అందరిలో ఆత్మస్థైర్యాన్ని నింపే పనిలో ఉంది. కష్టమైనా 2020లో ఇష్టంగా ముందుకెళ్లాలని చెబుతోంది.
2020లో...
శ్రీవారి దర్శనాలకు బ్రేక్ పడనుందా….!
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనాలపై ఆందోళన మొదలైంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఏ చేద్దామని తిరుమల తిరుపతి దేవస్థానం ఆలోచనలో పడింది.
తిరుమలలో భక్తుల దర్శనాలపై తితిదే రాష్ట్ర ప్రభుత్వాన్ని...
డ్రామా పై జగన్ ఎలా స్పందిస్తారో..!
వైఎస్ఆర్సీపీలో తనకు అన్యాయం జరిగింది, స్వయానా ముఖ్యమంత్రి దృష్టికి మెయిల్ ద్వారా విషయం తీసుకెళ్లినా తనకు న్యాయం జరగలేదు. అందుకే ఇక ఆత్మహత్య చేసుకుంటున్నా.. ఇవేవో సామాన్యుల మాటలు కాదు. వైకాపా నేత,...
అయోధ్యలో ఏం జరుగుతోంది..
దశాబ్దాల కల నెరవేరే రోజొచ్చింది. కోట్లాదిమంది కన్నుల పండుగ కళ్లముందుకొచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బృహత్తర ఘట్టానికి సమయం ఆసన్నమైంది.
రామజన్మభూమి.. అయోధ్యలో రామాలయ నిర్మాణం. అవును దీని గురించే మనం ఇంతవరకు చెప్పుకుంది....
ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తనే దారుణంగా చంపిన భార్య!!
ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరిగిపోయాయి. పరాయి వ్యక్తులతో పడక సుఖం కోసం కొందరు జీవిత భాగస్వాముల ప్రాణాలు సైతం తీసేందుకు కూడా వెనుకాడటం లేదు. ఈ కోవలోనే ఓ వివాహిత...