ఆస్తులు కాపాడుకోవడం కోసమే చంద్రబాబు ఉద్యమమా!!
అమరావతిలోనే రాజధాని ఉండాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తున్న విషయం తెలసిందే. అయితే నేడు అమరావతిలోనే మూడు రాజధానులు ఇచ్చిన జగన్కు కృతజ్ఞతలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. కేవలం ఆస్తులు...
ఇండియన్ క్రికెటర్లకు జీతాలు లేవట
ఇండియాలో టక్కుమని గుర్తొచ్చే ఆట ఏదంటే క్రికెట్ అని ఇట్టే చెప్పేస్తారు. ఎందుకంటే ఇంతలా క్రికెట్ అభిమానులు ఇండియాలో ఉన్నారు. అయితే క్రికెట్ ఆటగాళ్లు మాత్రం జీతాలు లేకుండా ఉంటున్నారు.
గత పది నెలలుగా...
రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధర..
బంగారం ధరలు ఇప్పుడే తగ్గేలా కనిపించడం లేదు. ఇంకొంచెం క్లారిటీ ఇవ్వాల్సి వస్తే ధరలు పెరగడమే తప్ప తగ్గుతాయన్న నమ్మకమూ లేదు. మొన్ననే 50 వేలు దాటిన బంగారం.. ఇప్పుడు మళ్లీ పెరిగిపోతోంది.
మునుపెన్నడూ...
ప్రాణం పోతున్నా బిర్యానీ వదల్లేదు…!
దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఎవ్వరి పనిలో వారు బిజీగా ఉంటారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో కూడా భోజన ప్రియులు రికార్డు సృష్టిస్తున్నారు. ఆన్ లైన్ ఆర్డర్లపై మాత్రం మక్కువ తగ్గడం లేదు.
కరోనా...
జగన్ సర్కార్ కోవిడ్ కోసం ఏం చేస్తోందో తెలుసా…
రాష్ట్రంలో కోవిడ్ బాదితుల చికిత్స కోసం వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు కోవిడ్పై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించి, అధికారులకు...
స్టే ఇవ్వలేం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మళ్లీ ఎదురుదెబ్బ తగిలినట్లైంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో ఇది జరిగింది. కోర్టు దిక్కరణ ప్రొసీడింగ్స్పై స్టే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఏపీ ప్రభుత్వం...
స్వాతంత్య్ర వేడుకలపై కేంద్రం రాష్ట్రాలకు లేఖ
ప్రతి సంవత్సరం మనదేశంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. దేశ వ్యాప్తంగా లక్షల మంది ప్రజలు ఈ వేడుకలను ప్రత్యక్షంగా చూస్తారు. అయితే ఈ ఏడాది మాత్రం స్వాతంత్ర్య వేడుకలను భిన్నంగా...
పిచ్చుక కోసం నెల రోజులు చీకటిలో గడిపిన గ్రామం.
సమాజంలో ఒక్కొక్కరు ఒక్కోదాన్ని ఇష్టపడుతుంటారు. కొందరు జంతువులు, కొందరు పక్షలు ఇలా ఎవరకి నచ్చిన దారిలో వాళ్లు వెళుతుంటారు. అయితే ఇలా నచ్చిన వాటి పట్ల ప్రేమను చూపించడంలో పిల్లలు ముందు వరుసలో...
ఆఆఆఈఈఊఊఊ..ఇది కూత కాదు
పిల్లలు పుట్టగానే మనం ఆలోచించేది పేర్ల గురించే.. సాదారణంగా ఇది ఎవరైనా చేసే పనే. ఆడపిల్ల పుట్టినా మగ పిల్లాడు పుట్టినా వెంటనే ఓ పెద్ద ఫంక్షన్ చేస్తారు. వారికి పేరు పెడతారు.
పిల్లలకు...
కరోనా టెస్టుల్లో టెన్షన్ టెన్షన్.. ముందు పాజిటివ్.. తర్వాత నెగిటివ్
కరోనా పేరు వింటేనే ప్రజలు భయపడిపోతున్నారు. ఎప్పుడూ లేనంతగా ఇది ప్రజలపై ప్రభావం చూపింది. అయితే ఇప్పుడు అధికారుల తీరు మరింతగా ఇబ్బంది పెడుతోంది. కరోనా లేకపోయినా కరోనా ఉందని చెబుతారు. తీరా...