అట్టహాసంగా ఏపీలో మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం
ఏపీలో మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. నేడు ఇద్దరు కొత్త మంత్రలు ప్రమాణ స్వీకారం చేశారు. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవిల స్థానంలో కొత్త మంత్రులు రాజ్భవన్లో ప్రమాణం చేశారు.
తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం...
ఏ.పిలో ఎన్నికల కమీషనర్ విషయంలో కీలక పరిణామం.
ఏ.పి రాజ్భవన్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఊహించని పరిణామం ఎదురైనట్లైంది. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ విషయంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రమేష్ కుమార్ కొనసాగాలని పేర్కొనడమే ఇందుకు కారణం.
తనను ఎన్నికల కమీషనర్గా కొనసాగించేలా ఆదేశాలివ్వాలని...
రాజ్యసభలో కొత్త ఎంపీలు.. బిసిలకు న్యాయం జరిగినట్లే..
ఆంధ్రప్రదేశ్లో పదవుల పండుగ ప్రారంభమైంది. ఏపికి చెందిన ముగ్గురు వైసీపీ ఎంపీలు రాజ్యసభ సబ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో వైసీపీకి ఎంపీల బలం రాజ్యసభలో ఆరుకి చేరింది. అలాగే మద్యాహ్నం రాష్ట్రంలో...
విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చిందా… లేదా..?
వైసీపీ నేత విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చిందన్న ప్రచారం ఊపందుకున్నాయి. ఆయన హాస్పిటల్లో చేరారని సోషల్ మీడియాలో నిన్నటి నుంచి వార్తలు గుప్పుమంటున్నాయి.
అయితే విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ వల్లే ఇదంతా జరుగుతున్నట్లు...
మొదటి మొక్క నాటిన వై.ఎస్ జగన్..
ఆంధ్రప్రదేశ్లో జగనన్న పచ్చతోరణం కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో సీఎం వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదటి మొక్క నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ ప్రాంతంలో ఒక ఎకరా మూడు కోట్ల...
ఆన్లైన్ క్లాసులపై సర్వేలు ఏమంటున్నాయంటే..
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా ప్రభావం ఎవ్వరిపైన పడిన పడకపోయినా కచ్చితంగా విద్యార్థులపై పడుతుంది. వ్యాపారాలు ఆగిపోయినా తిరిగి మళ్లీ పుంజుకుంటాయన్న ధీమా ఉంది. అయితే రోజురోజుకూ కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్న విద్యార్థులపై...
సీఎం జగన్ ఆగ్రహం.. ఎస్సై సస్పెన్షన్.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర డిజిపి స్పందించారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. అసలేమైందంటే
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం...
రూట్ మార్చిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్
మొన్నటి వరకు మాస్క్ ధరించనని చెప్పిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మాస్కు లేనిదే బయటకు రావడం లేదు. అమెరికాలో పెరుగుతున్న కేసుల తీవ్రతను బట్టి చూస్తే ట్రంప్ విధానంలో మార్పులు...
రాష్ట్రపతితో భేటీ అయిన ఎంపీ రఘురామకృష్ణరాజు
వైకాపా ఎంపీ రఘురామకృష్ణంరాజు మళ్లీ వార్తల్లోకొచ్చారు. అమరావతినే పరిపాలనా రాజధానిగా కొనసాగించాలని ఆయన చెబుతున్నారు. తాజాగా ఆయన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తో సమావేమయ్యారు.
అమరావతి విషయంలో ఆయన లోతుగా మాట్లాడారు. అమరావతి కోసం...
జగన్ మెచ్చిన కొత్త మంత్రులు వీరే….
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త రంగులు మెరువనున్నాయి. ఇద్దరు కొత్త మంత్రులను ముఖ్యమంత్రి జగన్ తన కెబినెట్లోకి తీసుకోనున్నారు. ఇందుకు ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేశారు.
వివరాల్లోకి వెళితే రాష్ట్ర మంత్రి వర్గంలో ఉన్న ఇద్దరు...