నగ్నచిత్రాలుగా మారుతున్న యువతుల ఫోటోలు..
సోషల్ మీడియాలో ఇప్పుడు అందరూ బిజీగా ఉంటున్నారు. అబ్బాయిలైతే పర్వాలేదు. కానీ అమ్మాయిలు కూడా ఇప్పుడు దీంట్లో ఓ రేంజ్లో ఉంటున్నారు. అయితే ఫేస్బుక్, ఇన్స్ట్రాగ్రామ్లలో పోస్టు చేసే ఫోటోలే ఇప్పుడు నగ్నచిత్రాలుగా...
సీఎం జగన్ టార్గెట్ చేశారు…వీరికి మాత్రమే.
పేదల ప్రజల అభివృద్ధి కోసమే వైసీపీ అధికారంలోకి వచ్చిందని ఎప్పుడూ చెప్పే ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలు...
ప్రపంచంలో ముఖేశ్ అంబానీ ర్యాంక్ ఎంతో తెలుసా..
ముఖేశ్ అంబానీ.. ఇండియాలో పరిచయం అవసరం లేని పేరు ఇది. ఎందుకంటే వ్యాపార దిగ్గజంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉంటూ నిత్యం వార్తల్లోకెక్కుతుంటాయన. మళ్లీ నేడు మరో స్థానం అధిగమించి కుబేరుల జాబితాలో ముందు...
భర్తకు కరోనా పాజిటివ్.. భార్యకు వీధిలో నెగిటివ్ రెస్పాన్స్
కరోనా బాదితుల పట్ల సానుకూల దృక్పథంతో ఉండాలని ప్రభుత్వం చెబుతున్నా అది క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదు. కరోనా రోగులు, వారి కుటుంబ సభ్యుల పట్ల వ్యవహరిస్తున్న తీరు బాధాకరంగా ఉంటోంది....
ఆ డబ్బా కొట్టుకోవటం ఆపండి సార్..పబ్లిక్ నవుతున్నారు.?
ఒకరి గొప్పలు మరొకరు చెబితే వినడానికి బాగుంటుంది. అదే ఎవరి గురించి వారే చెప్పుకుంటే అదేదో సోదిలా అనిపిస్తుంటుంది. ఇది ఏపీలో కొందరికి బాగానే సెట్ అవుతుంది. తాజాగా ప్రతిపక్షనేత చంద్రబాబు వైఖరి...
ఏపీలో మిడతల దండు… రైతుల పరిస్థితి ఎలా..?
దేశంలో అన్నదాతలను భయపెడుతున్న మిడతలు ఇప్పుడు ఏపీలో కూడా భయాందోళనలకు గురిచేస్తున్నాయి. తాజాగా రాయలసీమలోని కర్నూలు జిల్లాలో ఇవి ప్రవేశించాయన్న వార్తలతో ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడ్డారు.
కర్నూలు జిల్లాలోని ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఆలూరు,...
నిమ్స్లో వాలంటీర్లకు కోవాగ్జిన్ వాక్సిన్.. నేడు మరొకరికి.. అసలేంజరుగుతోంది..
భారత్లో కరోనా కేసులు ఒకవైపు విజృంభిస్తుంటే.. మరోవైపు వ్యాక్సిన్ ట్రయల్స్ వేగంగా సాగుతున్నాయి. భారత్ బయోటెక్ తయారుచేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నేడు మరికొందరిపై నిర్వహించనున్నారు.
దేశంలో కరోనా కేసులు 12 లక్షలు...
వివాదాస్పదంగా మారిన చంద్రబాబు వీడియో…
https://twitter.com/i/status/1285893813228040193
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కరోనా పేషెంట్ల పరిస్థితి ఆసుపత్రిలో ఈ విధంగా ఉందా అన్నట్లు ఆయన వీడియో ట్విట్టర్లో ఉంచారు.
విజయవాడలోని...
ఆనాటి వాక్సిన్ ఈనాడు శ్రీరామరక్ష
ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక్కటే మాట కరోనా. కరోనా కేసులు రోజురోజుకూ విజృంభిస్తున్న తరుణంలో అందరూ టీకా ఎప్పుడొస్తుందా అనే ఆలోచిస్తున్నారు. ప్రపంచ దేశాలు ఇదే విషయంలో తలమునకలవుతున్నాయని తెలిసిందే. అయితే మనం...
అవినీతిలో టిడిపి, వైసీపీకి తేడా లేదు:కన్నా
ఆంధ్రప్రదేశ్లో ఇళ్ల స్థలాల విషయంలో అధికార పార్టీ నేతలు అవినీతికి పాల్పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో అవినీతిపై వైసీపీ మాట్లాడిందని.. ఇప్పుడు వైసీపీ...