సార్..ఆలోచించి మాట్లాడండి..
శాస్త్ర సాంకేతిక రంగాల్లో పేచేయి సాధిస్తూ పోటీ ప్రపంచంలో పరిగెడుతున్న నేటి రోజుల్లో ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ప్రజాప్రతినిధుల్లో కొందరి వ్యవహారశైలి ఆలోచింపజేస్తోంది. ఓవైపు ప్రపంచ దేశాలు తలమునకలై కోవిడ్ వ్యాక్సిన్ తయారు...
ఏపీ సీఎం వైస్ జగన్ టార్గెట్ అదేనా..?
ఆంధ్రప్రదేశ్లో కరోనా కట్టడి కోసం వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ప్రత్యేక శ్రద్ద తీసుకుంటోంది. వేలకు వేలుగా ఒకవైపు పాజిటివ్ కేసులు నమోదువతున్నప్పటికీ డిశ్చార్జుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఇక...
నన్నే నియమించాలి..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ను కలిశారు. హైకోర్టు సూచన మేరకు ఆయన నేడు రాజ్ భవన్లో మర్యాదపూర్వకంగా గవర్నర్ను కలిశారు. ప్రస్తుతం నిమ్మగడ్డ...
భారత్లో పెరుగుతున్న కోవిడ్ కేసులు..
భారత్లో కరోనా వ్యాప్తి రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. లాక్డౌన్లో అంతా కంట్రోల్లో ఉన్నట్టుగానే అనిపించినా..అన్లాక్ మొదలైనప్పటి నుంచి కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. ప్రతి రోజూ 30వేలకు పైగా కేసులు నమోదవ్వడం ఆందోళన...
కరోనాతో టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు దీక్షితులు మృతి
తిరుమలపై కరోనా ప్రభావం కనిపిస్తోంది. ఇప్పటికే టీటీడీలో 150మందికిపైగా కరోనా సోకగా.. 18మంది అర్చకులు వైరస్ బారినపడ్డారు. అంతేకాదు ఆలయ పెద్ద జీయంగారికి కూడా పాజిటివ్ తేలడం కలకలంరేపింది. అయితే తాజాగా తిరుమల శ్రీవారి...
జగన్ సర్కార్ మరో సంచలనం.
ఆధార్ సర్వీసెస్ గ్రామ సచివాలయంలో : కొత్త ఆధార్ కార్డు తీసుకోవాలని అనుకుంటున్నారా.? ఆధార్లో ఏవైనా మార్పులు చేయాల్సిన అవసరం ఉందా.? ఇలాంటివన్నీ కూడా త్వరగా పరిష్కారం అయ్యేలా ఏపీ ప్రభుత్వం ఇక నుంచి గ్రామ సచివాలయాల్లో...
హైదరాబాద్ బంజారాహిల్స్లో భారీ చోరీ జరిగింది.
హైదరాబాద్ బంజారాహిల్స్లో భారీ చోరీ జరిగింది. నగరంలోని ప్రముఖ బిల్డర్ ఆఫీస్లోకి చొరబడి విలువైన డాక్యుమెంట్లతో పాటు ఒక రివాల్వర్ కూడా దుండగులు ఎత్తుకెళ్లారు. దీంతో యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల సీసీటీవీ...
వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. రంగంలోకి దిగిన సీబీఐ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వికానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ప్రారంభించింది. ఏపీ హైకోర్టు ఆదేశాలతో సీబీఐ అధికారులు విచారణ మొదలుపెట్టారు. కడప ఎస్పీ కార్యాలయంలో శనివారం...
విశాఖలో కలుద్దాం అంటున్నారు “సీఎం”..!
ఏపీ అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టినప్పటినుంచి జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో సామాన్యుడికి కొన్ని డౌట్స్ ఉండిపోయాయి! నేడు అమరావతి కోసం ధర్మాలు, దీక్షలూ చేస్తున్నారు అని చెబుతున్న ప్రతిపక్ష పార్టీలు అమరావతిలోనే...
తిరుమలలో కరోనా కల్లోలం.. శ్రీవారి దర్శనాలు నిలిపివేసే ఛాన్స్!
తిరుపతి, తిరుమలపై కరోనా వైరస్ ప్రభావం పడింది. తిరుపతిలో ఏకంగా కేసులు 2వేలకు చేరాయి. ఇటు తిరుమలలో శ్రీవారి ఆలయం పెద్ద జీయంగారికి కరోనా పాజిటివ్ నిర్థారణ కావడం కలకలంరేపుతోంది.. స్విమ్స్లో జియ్యంగారికి...