కరోనాతో ఒక్కరోజులోనే ఇంత మంది చనిపోయారు..
కరోనా మహమ్మారి విజృంభణ మళ్లీ కొనసాగుతోంది. ప్రపంచంలో కరోనా కేసుల సంఖ్య 4.96 కోట్లను దాటింది. 3 కోట్ల 52 లక్షల34 వేల 120 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా కారణంగా...
దేశంలో కరోనా పరిస్థితి ఏంటో తెలుసా..
ఇండియాలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఇది కొద్ది ప్రాంతాల్లో మాత్రమే. మరికొన్ని చోట్ల కేసుల సంఖ్య తగ్గుతూనే ఉంది. ఇక రికవరీల్లో భారత్ మంచి స్థానంలో ఉంది. ప్రపంచ దేశాల్లో...
అక్కడ కరోనా కేసులు పెరగడానికి ఎన్నికలే కారణమా..
అమెరికాలో అధ్యక్ష్య ఎన్నికల ఉత్కంఠత ఇంకా కొనసాగుతూనే ఉంది. అధ్యక్ష్య పదవి కోసం డొనాల్డ్ ట్రంప్తో పాటు జో బైడెన్ పోటీ పడుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ హోరాహోరీగా పోటీ పడుతున్నారు. అయితే...
ఇండియాలో కరోనా వ్యాక్సిన్ను ఇలా పంపిణీ చేయబోతున్నారు..
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వ్యాక్సిన్ వస్తే ఎలా పంపిణీ చేయాలన్న దానిపై కేంద్ర ప్రభుత్వం ఓ క్లారిటీకి వచ్చేసినట్లు తెలుస్తోంది. నాలుగు వర్గాలుగా విభజించి మొదట వీరికి వ్యాక్సిన్ వేసేందుకు కేంద్రం ప్రణాళికలు...
నెల రోజుల్లోపే కరోనా సెకండ్ వేవ్..?
కరోనా సెకండ్ వేవ్ ఇప్పటికే పలు దేశాల్లో వచ్చేసింది. కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో ఆయా దేశాల్లో మళ్లీ లాక్డౌన్ విధిస్తున్నారు. ఢిల్లీలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో...
ఏపీలో తెరుచుకున్న పాఠశాలలు.. కొత్తగా కరోనా కేసులు ఎన్నో తెలుసా..
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 2,745 కరోనా కేసులు రికార్డయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి ఏపీలో 83,5,953కి కరోనా కేసులు చేరాయి....
అమెరికా అధ్యక్ష్య ఎన్నికల్లో ట్రంప్కు కావాల్సింది ఇదే..
అమెరికాలో అద్యక్ష్య ఎన్నికల టెన్షన్ కొనసాగుతూనే ఉంది. ప్రపంచం మొత్తం ఇప్పుడు అమెరికా ఎన్నికల గురించే ఆలోచిస్తోంది. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ విజయానికి దగ్గర్లోనే ఉన్నారు. అయితే ప్రధానంగా ట్రంప్...
దీపావళికి చైనా వస్తువులు కనిపిస్తే కఠిన చర్యలు..
కరోనా విజృంభణ నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు దీపావళి పండుగ నేపథ్యంలో కఠిన ఆంక్షలు అమలు చేశాయి. టపాసులు కాల్చకుండా నిషేధం విధించాయి. ఇప్పుడు చైనాకు సంబందించిన టపాసులు ఎక్కడైనా కనిపిస్తే కఠిన...
ఏపీలోని పాఠశాలల్లో పెరుగుతున్న కరోనా కేసులు..
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ప్రధానంగా పాఠశాలలు తెరిచిన తర్వాత విద్యార్థులు, ఉపాధ్యాయులకు కరోనా సోకుతోంది. దీంతో తల్లితండ్రుల్లో ఆందోళన మొదలైంది. ఇలాగే కరోనా కేసులు పెరుగుతూపోతే స్కూళ్లు నడిపిస్తారా అన్న...
అక్కడ కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయంట..
ప్రపంచ దేశాలను కరోనా వణికిస్తూనే ఉంది. ఇన్ని రోజులు కేసులు కాస్త తగ్గుముఖం పట్టినా మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. అందుకే పలు దేశాలు లాక్ డౌన్ను మళ్లీ అమలు చేస్తున్నాయి. అయితే తాజాగా...