ఆయుర్వేద ఆసుపత్రుల్లో కరోనా చికిత్సపై ప్రభుత్వం ఏం చెప్పిందంటే..
ఆయుర్వేద చికిత్సలకు ఈ మధ్య బాగా జనం ఇష్టపడుతున్నారు. కరోనా వచ్చిన తర్వాత ప్రజల జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ఇదే సమయంలో ప్రభుత్వాలు ప్రజలకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే...
ఏపీ అసెంబ్లీ స్పీకర్ సంచలన కామెంట్లు చేసింది వీరిపైనే..
ఆంధ్రప్రదేశ్లో శాసనసభ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఊహించిన విధంగానే అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు మాటల దాడులు చేసుకుంటున్నాయి. ప్రతిపక్షాలు శాసన ప్రవర్తించిన తీరును ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని...
ఢిల్లీలో వీరికే మొదటగా కరోన వ్యాక్సిన్..
కరోనా వ్యాక్సిన్ కోసం కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే భారీ మొత్తంలో కరోనా డోసులు రెడీ చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు...
గుడ్ న్యూస్.. భారత్ అంత ఎక్కువ వ్యాక్సిన్ బుక్ చేసిందట..
కరోనా వ్యాక్సిన్ విషయంలో భారత్ కీలక అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు ఓ వైపు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అందరి దృష్టీ వ్యాక్సిన్పైనే ఉంది. ఇక కేంద్ర...
అక్కడ ఒక్క రోజులో 2500 మంది మృతి..
ప్రపంచంలో కరోనా విలయతాండవం చేస్తోంది. అమెరికాలో ఒక్క రోజులోనే 2500 మంది చనిపోయారు. ఇలాంటి పరిస్థితి ఏప్రిల్ నెలలో ఉంది. ఆరు నెలల తర్వాత మొదటి సారి ఇంత పెద్ద మొత్తంలో అమెరికాలో...
మనం మాస్క్ ఎన్ని రోజులు ధరించాలో తెలుసా..
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మాస్క్ వాడుతున్నారు. అయితే కరోనా వ్యాక్సిన్ కనిపెట్టడంలో శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే మాస్క్ ఎన్ని రోజులు ధరించాలన్న దానిపై కీలక...
ఢిల్లీ ప్రజలకు నాలుగు వారాల్లో కరోనా వ్యాక్సిన్..
కరోనా వ్యాక్సిన్ కోసం తయారీ సంస్థలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు చివరి దశ క్లినికల్ ట్రయల్స్లో ఉన్నాయి. దీంతో ఎప్పుడు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్న ఆశతో ప్రజలు ఎదురుచూస్తున్నారు....
రూ.5 కోట్లు ఇవ్వకుంటే కరోనా టీకాను అడ్డుకుంటాం..
కరోనా కేసులు తీవ్రతరం అవుతున్న పరిస్థితుల్లో ఓ వ్యక్తి కరోనా వ్యాక్సిన్ బయటకు రాకుండా అడ్డుకుంటామని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సీరమ్ ఇనిస్టిట్యూట్...
కరోనా వ్యాక్సిన్లలో ఏది బాగా పనిచేస్తుందో ఈ విధానం ద్వారా తెలుసుకుంటారు..
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టేందుకు పలు సంస్థలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇప్పటికే పలు దేశాలు వ్యాక్సిన్ తయారీలు మూడో దశ క్లినికల్ ట్రయల్స్లో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఒక్కో...
మాస్క్ పెట్టుకోని 1,033 మందికి జరిమానా..
ప్రపంచంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో ఆయా దేశాల్లో కఠిన నిబంధనలు మరోసారి అమలు చేస్తున్నారు. పలు దేశాల్లో లాక్డౌన్ తరహా రూల్స్ మళ్లీ తీసుకొస్తున్నారు. ఇంటి నుంచి ఒక్కరు మాత్రమే...