ఏపీలో పరిస్థితులపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు..
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల అంశంతో పాటు, అభివృద్ధి వ్యవహారాలు, కోర్టుల అంశంపై ఆయన మాట్లాడారు. మూడు రాజధానులకు కట్టుబడే...
తెలుగుదేశంపై బాగానే ఆశలు పెట్టుకున్నారు..
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ పని అయిపోయింని అంతా అనుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం పార్టీ పూర్థిస్థాయిలో మనుగడ లేకుండా పోయిందన్న చర్చ రాజకీయాల్లో నడుస్తోంది. అయితే టిడిపి నేతలు మాత్రం పార్టీ ఇంకా...
ఎవ్వరూ ఊహించనంత త్వరగా కోలుకున్న ట్రంప్..
కరోనా పేరు చెబితేనే ఇప్పుడు ప్రజలు హడలెత్తిపోతున్నారు. అలాంటిది కరోనా సోకిన ట్రంప్ మాత్రం చాలా త్వరగా కోలుకున్నారు. వయస్సు మీదపడుతున్న వారికి కరోనా ప్రమాదకరమని చెబుతున్న తరుణంలో ట్రంప్ కోలుకున్న తీరు...
ఆ జిల్లా కలెక్టర్గా ఇంటర్ విద్యార్థిని..
ఓ జిల్లా కలెక్టర్గా ఇంటర్ చదివే విద్యార్థిని ఎంపికైంది. ఇది ఎక్కడో కాదు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో జరిగింది. జిల్లా కలెక్టర్గా ఉన్న గంధం చంద్రుడు తన బాధ్యతలను ఇంటర్ విద్యార్థినికి అప్పగించారు.
అసలేమైందంటే.....
టిడిపి నేతలను వెంటాడుతున్న కేసులు..
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నేతలను కేసులు వెంటాడుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులు అధికారం కోల్పోయాక కేసుల రూపంలో వారిని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. వీరి జాబితాలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దగ్గర...
నేరస్తులకు ఎందుకు టికెట్ ఇచ్చారో వివరణ ఇస్తున్న పార్టీలు..
ఎన్నికలొచ్చాయంటే రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితం గురించి చర్చ వస్తుంది. తాజాగా బీహార్ లో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో దేశం మొత్తం బీహార్ వైపే చూస్తోంది. అయితే ఎన్నికల్లో నేర చరిత్ర ఉన్న...
న్యాయవ్యవస్థపై ముందడుగు వేసిన వై.ఎస్ జగన్..
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మధ్య జరుగుతున్న పరిణామాలు ఆసక్తిగా మారాయి. పలు విషయాల్లో కోర్టు ఉత్తర్వులపై అభ్యంతరం చెబుతున్న సీఎం వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ విషయంపై చాకచక్యంగానే వ్యవహరించాలని డిసైడ్...
జగన్పై పవన్ కల్యాణ్ వ్యూహమేంటి..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మళ్లీ దూకుడు పెంచినట్లు కనిపిస్తున్నాడు. బీజేపీ, జనసేన పొత్తును ఆయన బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారు. తాజాగా కేంద్రం ఆంధ్రప్రదేశ్కి ఏం ఇస్తుందో చెబుతూ ప్రజలకు...
హెల్ప్ చేయమని అడిగితే అత్యాచారం చేశాడు..
దేశంలో అత్యాచారాలు ఎక్కువవుతున్నాయి. కేరళలోని ఓ రాష్ట్రంలో సహాయం చేయమని అడిగిన ఓ బాలికను ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ...
కరోనా రూల్స్ ఉల్లంఘించిన ఎమ్మెల్యే పై కేసు నమోదు..
కరోనా నిబంధనలు ఉల్లంఘించిన ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు .ఈ ఘటన జరిగింది ఒడిశాలో. బీజూ జనతాదళ్ ఎమ్మెల్యే ఉమాకంఠకు ఇటీవల కరోనా సోకింది. దీంతో ఈయన హోం క్వారంటైన్లో ఉన్నారు....












