శానిటైజర్లు వాడటం వల్ల కోట్లాది మంది ప్రమాదంలో..
ప్రపంచంలో శానిటైజర్ల వాడకం ఎక్కువైంది. కరోనా వైరస్ భూమి మీదకు వచ్చిన తర్వాత శానిటైజర్ అంటే తెలియని వారు కూడా ఇప్పుడు దాన్ని పాకెట్లో పెట్టుకొని తిరుగుతున్నారు. అంతలా మన జీవితంలో శానిటైజర్...
జగన్ అలా చేస్తున్నాడట.. నారా లోకేష్ ఇలా చెప్పాడు..
అమరావతిలో రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటంలో ముందుంటామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అమరావతి రైతుల దీక్ష 300 రోజులకు చేరిన నేపథ్యంలో ఆయన పెనుమాకలో రైతులు,...
రానున్న 24 గంటల్లో ఏపీలో ఏం జరుగుతుందో తెలుసా..
గత వారం రోజుల నుంచి వాతావరణం సరిగ్గా లేదు. దీంతో ఏపీలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఓ చోట ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురిశాయి. అయితే బంగాళాఖాతంలో వాయుగుండం...
మీ నిర్లక్ష్యం వల్ల కరోనా పెరిగే అవకాశం.. హెచ్చరించిన సీఎం.
ప్రజల నిర్లక్ష్యం వల్ల కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే అన్నారు. కేసులు సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తగ్గుముఖం పట్టిందనుకున్న కరోనా...
అమరావతి 300 రోజుల ఉద్యమంలో చంద్రబాబు ఏం చేశారో తెలుసా..
ఆంధ్రప్రదేశ్లో రాజధాని ఉద్యమం తీవ్రతరం అవుతోంది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే దీన్ని వ్యతిరేకించిన అమరావతి రైతులు...
మరోసారి కరోనా విజృంభణ.. బార్లు, రెస్టారెంట్లు మూసివేత.
కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దీంతో మళ్లీ ఐదు నెలల క్రితం ఏ పరిస్థితులు ఉన్నాయో అవి రిపీట్ అవుతున్నాయి. దీంతో ఆ యా ప్రభుత్వాలు మళ్లీ లాక్డౌన్ విధించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి....
కరోనా వైరస్ అంతరిక్షం నుంచి వచ్చిందంటున్న శాస్త్రవేత్తలు..
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఎలా పుట్టిందన్న దానిపై ఇంతవరకు స్పష్టమైన ఆధారాలు లేవు. అందరూ ఇది చైనా దేశం నుంచి ఇతర దేశాలకు వ్యాపించిందని అంటున్నారు. మరి కొందరైతే ఇది గబ్బిలాల...
రాబోయే పండుగలపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో రాబోయే పండుగలు ఎంతో కీలకం. కరోనా లాక్ డౌన్ నుంచి వచ్చిన అన్ని పండుగలను ప్రజలంతా బౌతిక దూరం పాటిస్తూనే జరుపుకున్నారు. దీంతో రానున్న పండుగలకు తీసుకోవాల్సిన...
నన్ను అరెస్టు చేయించే వరకు సీఎం జగన్ అన్నం కూడా తినేలాలేరు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్పై ఆ పార్టీ నుంచి గెలిచిన ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొంత కాలంగా ఆయన సొంత పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే....
హోటల్లో రివ్యూ తప్పుగా ఇచ్చాడని కేసు పెట్టి బొక్కలో వేయించారు.
ఓ హోటల్కి వచ్చిన కస్టమర్ రివ్యూ సరిగ్గా ఇవ్వలేదని అతనిపై కేసు పెట్టారు. ఈ ఘటన థాయ్లాండ్లో చోటుచేసుకుంది. అమెరికాకు చెందిన వెస్లే బార్స్ థాయ్లాండ్లో టీచర్గా ఉద్యోగం చేస్తున్నారు. అయితే ఇటీవల...