కరోనా రెండో సారి వస్తే ఇక అంతేనా..
మహమ్మారి కరోనా వైరస్ గురించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. కరోనా సోకిన వారు కోలుకుంటున్నారన్న గుడ్ న్యూస్ మంచిదే అయినా. ఆ తర్వాత విపరీతమైన దుష్పలితాలు వెంటాడుతాయని తెలుస్తోంది. ఒక్కసారి...
చైనా, పాకిస్తాన్ కావాలనే వివాదం చేస్తున్నాయట..
దేశ సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు. ఈ రెండు దేశాలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ మిషన్లో భాగంగానే చైనా సరిహద్దు వివాదాలను...
కరోనా విజృంభిస్తున్న టాప్ 5 స్టేట్స్ ఇవే..
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. అయితే ఇండియాలో రికవరీ రేటు కూడా ఎక్కువగానే ఉంది. ప్రపంచంతో పోల్చితే మన దేశంలోనే ఎక్కువ మంది కరోనా నుంచి కోలుకుంటున్నారు. కాగా మహారాష్ట్ర,...
ఏపీలో పరిపాలన ఇంత దారుణంగా ఉందా..
ఆంధ్రప్రదేశ్లో రాజధాని అంశంపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందించారు. వైసీపీ నుంచి గెలిచిన ఈయన గత కొంత కాలంగా వైసీపీపై అసంతృప్తితో ఉన్నారు. జగన్కు వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతున్నారు. ఇక రాజధానిపై మాట్లాడుతూ...
అందరి నోట్లో పోశారు.. నాకు కూడా పోసేశారు..
సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోన్న వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఫోటోపై ఆయన స్పందించారు. దీనిపై రఘురామ ఘటుగా మాట్లాడారు. ఢిల్లీలోని తన నివాసంలో రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. వైసీపీ నాయకులు తన...
ఎన్నికల వేళ బీజేపీ మంత్రి అనారోగ్యంతో మృతి..
బీహార్లో ఎన్నికల వేళ బీజేపీకి దెబ్బ తగిలింది. ఆ పార్టీ నేత, వెనుకబడిన, అత్యంత వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి వినోద్ కుమార్ సింగ్ (54) కన్ను మూశారు. అనారోగ్యం కారణంగా...
చంద్రబాబు సీఎం కావాలని ఎవరు కోరుకుంటున్నారో తెలుసా..
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి చవి చూసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్...
ఆ సీఎంకు కరోనా పాజిటివ్..
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. మొన్నటి దాకా సామాన్యులను తాకిన కరోనా ఇప్పుడు ప్రజాప్రతినిదులకు సోకింది. పలువురు ప్రముఖులు కూడా కరోనా బారిన పడి చనిపోయారు. కాగా ఇప్పుడు ముఖ్యమంత్రికి కరోనా నిర్ధారణ...
ఆమె ఎక్కడకు వెళ్లినా మాకు నష్టం లేదు..
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న సినీనటి ఖుష్బూ పార్టీ వీడారు. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఆమెపై కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆమె కాంగ్రెస్ను వీడితే తమకేమీ నష్టం...
కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు కీలక నిర్ణయం.
సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులను దూషించిన కేసును సీబీఐకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలిచ్చింది. 8 వారాల్లోగా నివేదిక అందజేయాలని ఆదేశించింది. సామాజిక మాధ్యమాలలో ఇటీవల జడ్జీలను దూషించిన వారిపై కూడా.. ఎఫ్ఐఆర్...