ఇండియాలో కరోనా వ్యాక్సిన్ను ఇలా పంపిణీ చేయబోతున్నారు..
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వ్యాక్సిన్ వస్తే ఎలా పంపిణీ చేయాలన్న దానిపై కేంద్ర ప్రభుత్వం ఓ క్లారిటీకి వచ్చేసినట్లు తెలుస్తోంది. నాలుగు వర్గాలుగా విభజించి మొదట వీరికి వ్యాక్సిన్ వేసేందుకు కేంద్రం ప్రణాళికలు...
కొన్ని గంటల వ్యవధిలో జపాన్, జమ్ముకశ్మీర్లో భూకంపం వచ్చేసింది..
జమ్ముకశ్మీర్లో భూకంపం వచ్చింది. ఈ తెల్లవారుజామున వచ్చిన భూకంపం రెక్టర్ స్కేలుపై 4.1గా నమోదైంది. కాగా జపాన్లో కూడా ఈరోజు భూకంపం సంభవించింది. జపాన్లో ఇండియాలో ఒకేరోజు భూకంపం రావడంపై పబ్లిక్ ఆలోచిస్తున్నారు.
జమ్మూకశ్మీర్లోని...
బీచ్లో నగ్నంగా పరుగెడితే ఏమవుతుందో తెలుసా..
బర్త్డేలు వస్తే చాలు ఏదైనా కొత్తగా చేయాలనుకోవడం ఇటీవల బాగా ఎక్కువైంది. అయితే అదేదో సామాజిక సేవా కార్యక్రమాలు అయితే పెద్దగా ఇబ్బందేమీ ఉండదు. అలా కాకుండా డిఫరెంట్గా ప్రముఖ నటుడు మిలింద్...
డేరా బాబా పెరోల్పై బయటకు వచ్చి ఏం చేశారు..
డేరా బాబా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాగా అత్యాచారం, హత్య కేసులో ఆయనకు జీవితఖైదు పడింది. దీంతో ఆయన జైలులోనే ఉంటున్నారు. కానీ ఇటీవల ఆయన బయటకు వచ్చినట్లు తెలుస్తోంది....
రాజ్యసభకు రజినీకాంత్, ఖుష్బూ..?
దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించేందుకు రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలన్న కోరిక ఇప్పటికి కాదు. గత కొన్నేళ్ల నుంచి ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. అయితే అది వాయిదా...
నెల రోజుల్లోపే కరోనా సెకండ్ వేవ్..?
కరోనా సెకండ్ వేవ్ ఇప్పటికే పలు దేశాల్లో వచ్చేసింది. కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో ఆయా దేశాల్లో మళ్లీ లాక్డౌన్ విధిస్తున్నారు. ఢిల్లీలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో...
సహాయం చేయమని అడిగితే సోనూసూద్ ఎందుకు అలా అన్నాడు..
సోనూసూద్ ఈ లాక్డౌన్లో దేశ వ్యాప్తంగా అందరికీ పరిచయం అయిపోయాడు. సినిమాల్లో నటిస్తూ ఆయన అందరికీ తెలిసినప్పటికీ.. అన్ని వర్గాల ప్రజలకు ఆయన చేరువయ్యింది మాత్రం లాక్డౌన్లోనే. ఎందుకంటే ఆయన చేస్తున్న సేవా...
ఏపీలో తెరుచుకున్న పాఠశాలలు.. కొత్తగా కరోనా కేసులు ఎన్నో తెలుసా..
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 2,745 కరోనా కేసులు రికార్డయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి ఏపీలో 83,5,953కి కరోనా కేసులు చేరాయి....
అమెరికా ఎన్నికల టెన్షన్ కొనసాగుతుంటే.. అమెరికన్లు నెట్లో ఏం వెతికారో తెలుసా..
అమెరికాలో అధ్యక్ష్య ఎన్నికల ఉత్కంఠత ప్రపంచం మొత్తం ఉంది. ఇక అమెరికా ప్రజల్లో మరెంత టెన్షన్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పైగా ఈ సారి ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి....
ఏపీ మంత్రులపై సంచలన వ్యాఖ్యలు చేసిన అచ్చెన్నాయుడు..
ఆంధ్రప్రదేశ్లో మంత్రులపై తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఏపీ మంత్రులకు ధైర్యం లేదని అచ్చెన్న అన్నారు. పేదలకు ఇళ్ల పట్టాల విషయంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
30 లక్షల ఇళ్ల పట్టాలు...