నరేంద్ర మోడీకి కొత్త ఫ్రెండ్.. మోడీ ఏమన్నారో తెలుసా..
ప్రధాని నరేంద్ర మోడీకి కొత్త మిత్రుడు వచ్చాడు. ఆయన అమెరికా ఎన్నికల్లో గెలిచి అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్. ఇన్నాళ్లూ తన మిత్రుడుగా ట్రంప్ను మోడీ చెబుతూ ఉండే వారు. అయితే ఎన్నికల్లో...
అమెరికాలో ట్రంప్ ఓటమికి మూడు ప్రధాన కారణాలు..
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ విజయం సాధించారు. మొన్నటి వరకు అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ పరాజయం పాలయ్యారు. అయినప్పటికీ ట్రంప్ తానే అధ్యక్షుడినని చెప్పుకుంటున్నారు. అయితే ట్రంప్ ఓటమికి...
అధ్యక్ష ఎన్నికల్లో తానే గెలిచానని చెబుతున్న డొనాల్డ్ ట్రంప్..
హోరాహోరీగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం ఎవరిదో తెలిసిపోయింది. ట్రంప్పై మెజార్టీతో జో బైడెన్ గెలిచిన విషయం తెలిసిందే. దీంతో గత నాలుగు రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అయితే ట్రంప్...
బ్రిటన్లో రాముడు, సీత గురించి ఏమంటున్నారో తెలుసా..
శ్రీరాముడు, సీతమ్మ గురించి ఇండియాలోనే కాదు బ్రిటన్లో కూడా చెప్పుకుంటున్నారు. లండన్లోని 10వ డౌనింగ్ స్ట్రీట్లో ఐగ్లోబల్ దివాలి ఫెస్ట్ 2020 పేరుతో మూడు రోజుల పాటు ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ...
వైసీపీ ఎమ్మెల్యే బర్త్డే వేడుకల్లో విషాదం..
వైసీపీ ఎమ్మెల్యే బర్త్డే వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకర్గం ఎమ్మెల్యే శ్రీదేవి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని తిరిగి వెళుతున్న కార్యకర్తల కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో...
రైల్వే ప్రయాణీకులకు విజ్ఞప్తి.. కొత్త రూల్ తెలుసుకో..
ప్రయాణీకుల అవసరాలకు అనుగుణంగా రైల్వే శాఖ పలు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. అయితే కరోనా తర్వాత రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు రైళ్లు నడుస్తున్నాయి....
కరోనాతో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు కోల్పోయిన ఇండియన్లు..
కరోనా ప్రపంచాన్ని తలక్రిందులు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇండియన్లు కూడా దీనికి భారీగా మూల్యం చెల్లించుకున్నారు. గల్ఫ్లో భారతీయులు భారీ సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోతున్నారు. మహమ్మరి వల్ల ఇప్పటి వరకు సౌదీ...
అక్కడ కరోనా కేసులు పెరగడానికి ఎన్నికలే కారణమా..
అమెరికాలో అధ్యక్ష్య ఎన్నికల ఉత్కంఠత ఇంకా కొనసాగుతూనే ఉంది. అధ్యక్ష్య పదవి కోసం డొనాల్డ్ ట్రంప్తో పాటు జో బైడెన్ పోటీ పడుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ హోరాహోరీగా పోటీ పడుతున్నారు. అయితే...
మరో రెండు గంటల తర్వాత అందరి దృష్టీ వారివైపే..
దేశంలో ప్రస్తుతం అందరూ ఎన్నికల గురించే ఆలోచిస్తున్నారు. ఒకటి బీహార్ ఎన్నికలైతే మరోకటి అమెరికా అధ్యక్ష్య ఎన్నికలు. ఇప్పటికే అమెరికాలో దీని గురించి హై టెన్షన్ నెలకొంది. కాగా మరో రెండు గంటలు...
దీపావళికి సంబరాలు చేసుకోవద్దని చెప్పడం కరెక్టేనా..
దీపావళి పండుగ వచ్చేస్తోంది. దీంతో దేశం మొత్తం సంబరాలు చేసుకోవడానికి సిద్దమవుతోంది. అయితే కాలుష్యాం కారణంగా కరోనా మరింత విజృంభించే అవకాశాలు ఉన్నాయని పలు రాష్ట్రాలు దీపావళికి బాణసంచ కాల్చకూడదని నిషేధం విధిస్తున్నాయి....