బీజేపీతో టిడిపి దోస్తీ.. ? ప్రచారం మొదలెట్టేశారుగా…
బీజేపీ, టిడిపి బంధం ఈ నాటిది కాదు. వాజ్పేయి ఉన్నప్పటి నుంచి మొన్న మోదీతో కలిసి నడవడం వరకు వీరి దోస్తీ బాగానే ఉంది. అయితే మధ్యలో రాష్ట్ర ప్రయోజనాలంటూ చంద్రబాబు బీజేపీ...
హాట్ పాలిటిక్స్లో రాహుల్ గాంధీ కామెడీ సెటైర్లు..
దేశం హాట్ హాట్గా ఉంటే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాత్రం జోకులు వేస్తున్నారు. ఇటీవల దేశ రాజకీయాలపై తన దైన శైలిలో స్పందిస్తున్నారు రాహుల్ గాంధీ. కరోనా పరిస్థితుల దగ్గర నుంచి,...
త్రీ క్యాపిటల్స్పై ఇంట్రస్టింగ్ పాయింట్.. ఫలితం ఇచ్చేనా
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర రాజధాని అంశం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని మేధావులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో రాజధానుల అంశం రాష్ట్ర పరిధిలోని అంశమని కేంద్రం తేల్చి...
కోటి మందికి కరోనా వచ్చిందే తెలియదు.. ఆశాజనకంగా పరిస్థితులు..
కరోనా మహమ్మారి విజృంభణ కొసాగుతూనే ఉంది. దేశంలో రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. ఇక ఏపీలో ఇప్పటికే 5 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదైతే.. కోటి మందికి కరోనా వచ్చి వెళ్లిపోయినట్లు నివేదికలు...
సంచలన నిర్ణయం తీసుకున్న సోనియా గాంధీ…
కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీ పార్టీల ప్రక్షాళన ప్రారంభించారు. వరుసగా రెండు ఎన్నికల ఓటమితో డైలమాలో పడిన కాంగ్రెస్ పార్టీలో ఇటీవల అంతర్గతంగా జరిగిన రచ్చ చర్చకు దారితీసింది. దీంతో మొత్తం...
నిజాలు బయటపెట్టేందుకు రంగంలోకి దిగిన జగన్..
ఏపీలో సంచలనం సృష్టించిన అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయ రథం దగ్దం ఘటనలో జగన్ సర్కార్ ఊహించని నిర్ణయం తీసుకుంది. స్వామి రథం దగ్దం అయినప్పటి నుంచి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడిన...
మనుషుల నుంచి పిల్లులకు వ్యాపిస్తున్న కరోనా..
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా... కేవలం మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందని మనకిప్పటివరకు తెలుసు. కానీ మానవుల నుంచి జంతువులకు కోవిడ్ సోకుతుందని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. కరోనా పుట్టినిల్లయిన వూహాన్ పరిశోధకులు ఈ...
మంచిని దాచి చెడును మాత్రమే హైలెట్ చేస్తున్నారు: అదితి
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ లో జరుగుతున్న డ్రగ్స్ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. బాలీవుడ్ నుంచి మొదలుపెడితే తాజాగా శాండిల్ వుడ్ వరకు డ్రగ్స్ అంశం కలవరపెడుతోంది. ఈ క్రమంలోనే సినిమా...
విద్యుత్ మీటర్లపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ.. . వెంటనే బుక్కైంది
ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎవ్వరిని అడిగినా చెబుతారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ గల్లంతైంది. దాదాపుగా ఆ పార్టీ నేతలు ఎవరి దారి వారు చూసుకున్నారు. అయితే పలువురు నేతలు...
వివాదాస్పదంగా మారుతున్న అంతర్వేది..
ఏపీలో అంతర్వేది ఘటన హాట్ టాపిక్గా మారింది. లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలోని రథం దగ్దమైన విషయంపై ప్రతిపక్షాలు, హిందూ సంఘాలు, స్వామీజీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఎంతో చరిత్ర కలిగిన అంతర్వేది ఆలయంలోని...












