కరోనా వైరస్ చిత్రాలు విడుదల.. కోట్లలో వ్యూస్..
కరోనా ఈ పేరు వింటేనే ప్రపంచం వణికిపోతోంది. అలాంటిది ఆ వైరస్ ఒక వేళ మనం చూడాల్సి వస్తే ఎంతో మంది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. తాజాగా శాస్త్రవేత్తలు కరోనా వైరస్ ఫోటోలను...
గ్యాస్ ధరలపై అవగాహన లేని రాజకీయాలు…
ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ ధరలు పెరిగిపోయాయంటూ వచ్చిన వార్తల్లో సామాన్యులు ఆందోళన చెందారు. అయితే ఇందుకు ప్రధాన కారణం అవగాహన లేని నేతలు, మీడియా సంస్థలు తప్పుగా ప్రచారం చేయడమే. అసలు ప్రభుత్వం ఏ...
కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఇలా తప్పకుండా చెయ్యాలి..
కరోనా మహమ్మారి ఇంకా విజృంభిస్తూనే ఉంది. మొదట్లో గొంతు, శ్వాస సంబంధిత లక్షణాలు మాత్రమే ఉన్నప్పటికీ క్రమేపీ తలనొప్పి, ఒల్లు నొప్పులు, రుచి,వాసన కోల్పోవడం కూడా తోడయ్యాయి. తాజాగా కేంద్రం మరిన్ని విషయాలు...
ఆయన స్టైలే వేరు.. నగ్నంగా దొంగతనానికి వెళతాడు..
అదేదో సినిమాలో మనం చూశాం. ఒంటిపై బట్టలు లేకుండా శరీరం మొత్తం ఆయిల్ పూసుకొని దొంగతనానికి వెళతాడు ఓ దొంగ. అదేంటని అడిగితే ఎవరైనా పట్టుకుంటే దొరకుండా జారిపోవాలని ఇలా వచ్చానని చెబుతాడు....
మంత్రికి కటింగ్ చేసి 60వేల రూపాయలు నొక్కేశాడు..
టాలెంట్ ఉంటే ఏదైనా చేయొచ్చంటే ఇదేనేమో. ఓ మంత్రికి క్షవరం చేసి రూ. 60 వేల రూపాయలు తీసుకున్న ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. దీంతో అక్కడి వారంతా ఆ వ్యక్తిని శభాష్...
కోటి మందికి కరోనా వచ్చిందే తెలియదు.. ఆశాజనకంగా పరిస్థితులు..
కరోనా మహమ్మారి విజృంభణ కొసాగుతూనే ఉంది. దేశంలో రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. ఇక ఏపీలో ఇప్పటికే 5 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదైతే.. కోటి మందికి కరోనా వచ్చి వెళ్లిపోయినట్లు నివేదికలు...
మనుషుల నుంచి పిల్లులకు వ్యాపిస్తున్న కరోనా..
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా... కేవలం మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందని మనకిప్పటివరకు తెలుసు. కానీ మానవుల నుంచి జంతువులకు కోవిడ్ సోకుతుందని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. కరోనా పుట్టినిల్లయిన వూహాన్ పరిశోధకులు ఈ...
ఇలా చేస్తే ఆత్మ మీతో మాట్లాడుతుంది: రకుల్
https://www.instagram.com/p/CE8H7-vBQgP/?utm_source=ig_embed&utm_campaign=loading
ఫిట్ నెస్ పై ఎక్కువగా ఆసక్తి చూపించే కథానాయికల్లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. నిత్యం సినిమాలతో బిజీగా గడిపే ఈ బ్యూటీ క్రమంతప్పకుండా వర్కౌట్లు, యోగా, మెడిటేషన్ లాంటివి చేస్తుంటుంది. అంతేకాకుండా...
ఐస్క్రీంలో డ్రగ్స్.. కొత్త దారులు ఎంచుకుంటున్న అక్రమార్కులు..
దేశంలో డ్రగ్స్ మాఫియా విజృంభిస్తోంది. ఇటీవలె ముంబై, హైదరాబాద్లలో వందల కోట్లు విలువ చేసే డ్రగ్స్ పట్టుబడిన విషయం తెలిసిందే. అయితే అక్రమార్కులు కొత్త కొత్త రూట్లలో డ్రగ్స్ ను విక్రయిస్తున్నారు. తాజాగా...
అమెరికాకు వెనక్కునెట్టి ముందుకెళ్లిన భారత్.. నివేదికలు ఇవే..
ఇండియాలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజుకు 90 వేల కేసుల దాకా నమోదవుతూనే ఉన్నాయి. దీంతో ప్రపంచంలోనే రెండవ స్థానానికి భారత్ చేరింది. అమెరికా కంటే భారత్ అన్నింటిలో ముందంజ వేస్తుంది.
కరోనా...