ఇండియాలో విషాదం.. కరోనాతో కేంద్ర మంత్రి మృతి..
భారత్లో కరోనా విలయతాండవం చేస్తోంది. తాజాగా కేంద్ర రైల్వే సహాయ మంత్రి సురేష్ అంగడి కరోనాతో మృతిచెందారు. ఈనెల 11వ తేదీన ఆయనకు కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో ఎయిమ్స్లో చికిత్స తీసుకుంటూ...
కరోనా టీకాలో భారత్ మరో ముందడుగు
కరోనా మహమ్మారిని అరికట్టేందుకు కొవాగ్జిన్ టీకాను అభివృద్ది చేస్తున్న భారత్ బయోటెక్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వాషింగ్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ముక్కుద్వారా ఇచ్చే టీకాను అభివృద్ధి చేస్తుంది. దీన్ని...
120 కోట్ల డోసుల రష్యా వ్యాక్సిన్ బుక్.. ఇందులో భారత్ ఎంత
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్కు వ్యాక్సిన్ కనిపెట్టి రష్యా సంచలనం సృష్టించిందని చెప్పొచ్చు. అయితే వ్యాక్సిన్ తయారు చేసినప్పటి నుంచి రష్యాకు డిమాండ్ పెరిగింది. ప్రపంచ దేశాలు దీన్ని బుక్ చేసుకునేందుకు క్యూ...
ఆగష్టు 11 తర్వాత సెప్టెంబర్ 23..
కరోనా మహమ్మారిపై ప్రధాని నరేంద్ర మోదీ ముందు నుంచీ చాకచక్యంగానే వ్యవహరిస్తున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన సమాలోచనలు జరుపుతూ కోవిడ్ను కట్టడి చేసేందుకు కృషి చేస్తూనే ఉన్నారు. యావత్ భారతాన్ని...
కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. 10 లక్షల జరిమానా..
ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఇంకా వెంటాడుతూనే ఉంది. దీంతో వ్యాక్సిన్ కనుగొనేందుకు దేశాలు కుస్తీ పడుతున్నాయి. అయినా రోజురోజుకీ కేసులు పెరుగుతుండటంతో కొన్ని దేశాలు నిబంధనలు కఠినతరం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే బ్రిటన్...
కరోనా ఎఫెక్ట్.. పెరిగిన కోడి గుడ్డు ధర.. ఇంకా ఏం పెరుగుతాయో తెలుసా..
దేశంలో కరోనా కేసులు రోజురోకూ పెరుగుతున్నాయి. దీంతో ప్రజల ఆహార అలవాట్లలో మార్పులు పెరిగిపోతున్నాయి. తాజాగా పెరిగిన కోడి గుడ్ల ధరలు చూస్తే గుడ్డు తినడం సామాన్యులకు భారంగా మారనుందా అన్న అనుమానాలు...
ఆక్స్ఫర్డ్ కరోనా టీకా చివరి దశ ట్రయల్స్ ప్రారంభం..? తర్వాత వ్యాక్సినేనా..
భారత్లో కరోనా ఉదృతి కొనసాగుతున్న నేపథ్యంలో కరోనా టీకా విషయంలో ఊహించదగ్గ ఫలితాలు వస్తున్నాయి. అతి త్వరలోనే ఇండియాలో కరోనా తుది దశ ట్రయల్స్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన అన్ని చర్యలు వేగంగా...
గూగుల్ ప్లే స్టోర్లోకి తిరిగొచ్చిన పేటీఎం.. ఎందుకీ వివాదం..
గూగుల్ ప్లే స్టోర్ నుంచి పేటీఎంను తొలగించిన కొన్ని గంటల్లోపే తిరిగి పేటీఎం ప్లే స్టోర్లోకి వచ్చేసింది. గూగుల్ లో జూదాలు, ఆన్లైన్ బెట్టింగులు నిర్వహించకూడదన్న నిబంధనలు ఉన్నాయి. అయితే పేటీఎంతో పాటు...
భారత్కు పదికోట్ల కరోనా డోసులు.. రష్యా అంగీకారం
కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకొచ్చేందుకు ప్రపంచ దేశాలు కుస్తీలు పడుతున్నాయి. తాజాగా రష్యా తయారు చేసిన వ్యాక్సిన్ భారత్లో ప్రయోగాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇండియాలో ట్రయల్స్తో పాటు పది కోట్ల డోసులు ఇచ్చేందుకు...
మానవ శరీరం విలువేంటో చెప్తున్న పూరీ..!
పూరి జగన్నాథ్ సినిమాలో హీరో అదో రకంగా ఉంటాడని అంటుంటారు. ఈయన సినిమాల్లో హీరో పలికే సంభాషణలు కూడా వైవిధ్యంగా ఉంటాయి. ఇక డైలాగులకు పెట్టింది పేరైన పూరిజగన్నాథ్...
తాజాగా పూరి మ్యూజింగ్స్ పేరుతో...