బాహుబలి 1 హిట్ అయ్యిందో అర్ధం కాట్లేదు – వినాయక్
బాహుబలి 1 సినిమా విడుదల అయిన తరవాత తనకి జరిగిన బెస్ట్ అనుభవాలలో కొన్నింటికి ప్రభాస్ తన ఫాన్స్ తో పంచుకున్నాడు. బాహుబలి 2 ప్రమోషన్ లో భాగంగా ప్రభాస్ ఫాన్స్ ని...
మర్డర్ చేస్తూ ఫేస్ బుక్ లైవ్ పెట్టాడు ..
సామాజిక మాధ్యమాలని ఎంత ఉపయోగకరంగా మార్చుకోవాలో అంత తప్పుగా ఉపయోగించుకుంటూ ప్రవర్తిస్తున్నాడు మనిషి. అమెరికా సాధారణ పౌరులు అయితే ఫేస్ బుక్ ని తీవ్రమైన విషయాల కోసం వాడుతున్నారు. ప్రతీ దాడి నీ...
కోహ్లీ ని కలిసి సలహాలు ఇచ్చిన గంగూలీ
ఐపీఎల్ రాయల్ చాలెంజర్స్ జట్టు వరసగా ప్రతీ మ్యాచ్ లో ఫెయిల్ ఆవుతూ వస్తోంది. ఈ మ్యాచ్ చాలా ఈజీ ఇది గెలిచి తీరాలి తక్కువ స్కోర్ టార్గెట్ చెయ్యడమే కదా అనుకున్న...
ఎండలు మండుతున్నాయ్.. ఈ 2 రోజులూ ఇంకా మండుతాయ్
మే రాకముందే.. ఎండలు పీక్స్ లో మండిపోతున్నాయి. పొద్దున 9 దాటిన తర్వాత.. ఇల్లు దాటి బయటికి వెళ్లాలన్నా.. జనం ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి వస్తోంది. హైదరాబాద్ లో ఇప్పుడే 43...
ఇకపై నీళ్లు తాగి..వాటర్ బాటిళ్లను తినొచ్చు
ప్లాస్టిక్..! పర్యావరణాన్ని దెబ్బతీస్తూ సకలకోటి మానవ మనుగడకు భంగం కలిగిస్తుంది. ముఖ్యంగా మనం వాడే ప్లాస్టిక్ సంచులు ఉపయోగించడం వలన వాటి వ్యర్ధాలు కాలువలు, భూగర్భజలాల్లో కలిసిపోతున్నాయి. దీంతో నీరు కలుషితమై పర్యావరణ సమస్యలు కలుగుతున్నాయి. అంతే కాదు...
ఆంజనేయుడి భార్య ఎవరో తెలుసా ?
ఆంజనేయుడి పుట్టిన రోజు సందర్భంగా దేశవ్యాప్తంగా హనుమాన్ నామస్మరణ మారు మోగుతుంది. తెలువారు జామున నుంచే ఆలయానికి భక్తులు బారులు తీరి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. ప్రత్యేకించి చెప్పాలంటే హైదరాబాద్ లో నెలవై...
దేవుడి గుడిలో తప్పకుండా ఉంచుకోవాల్సిన వస్తువు
ధనలక్ష్మీ అనుగ్రహం పొందాలంటే..ఆ తల్లిని ఇంట్లోకి ఆహ్వానించాలంటే పూజాగదిలో తప్పకుండా కవ్వాన్ని పెట్టుకోవాలని పురాణాలు చెబుతున్నాయి. కవ్వాన్ని పెట్టుకోవడం వల్ల ధనం వచ్చి చేరుతుందట. ఎందుకంటే ఆ వస్తువుకి ధనలక్ష్మీకి యజమానురాలు....
కామెడీలో బ్రహ్మానందానికి పోటీగా నారాలోకేష్
ఫిల్మిం ఇండస్ట్రీకి , ఏపీ పాలిటిక్స్ కు కొత్త కమెడియన్ దొరికాడని సోషల్ మీడియా అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ప్రేక్షకుల్ని నవ్వించడంలో విఫలమవుతున్నా బ్రహ్మానందాన్నిరిప్లేస్ చేయడానికి నేనున్నాంటూ ఏపీ ఐటీ మంత్రి నారాలోకేష్...
అరకు అందాలను.. అద్దాల రైలులోనుంచి చూస్తారా
ఆంధ్రా ఊటీ.. అరకు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందుకే.. ఏ మాత్రం వీలు చిక్కినా.. అరకు అందాలు ఆస్వాదించేందుకు జనం వేల సంఖ్యలో నిత్యం వెళ్తుంటారు. మధ్యలో జలపాతాలు.. గుహలు...
దేవినేని ఇకలేరు.. టీడీపీకి బిగ్ లాస్
టీడీపీ సీనియర్ నాయకుల్లో ఒకరు.. విజయవాడలో పార్టీకి మూలస్తంభంగా ఉన్న మాజీ మంత్రి.. దేవినేని నెహ్రూ.. అనారోగ్యంతో కన్నుమూశారు. కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడిన ఆయన.. హైదరబాద్ లోని ఓ హాస్పిటల్ లో...


