ధనలక్ష్మీ అనుగ్రహం పొందాలంటే..ఆ తల్లిని ఇంట్లోకి ఆహ్వానించాలంటే పూజాగదిలో తప్పకుండా కవ్వాన్ని పెట్టుకోవాలని పురాణాలు చెబుతున్నాయి. కవ్వాన్ని పెట్టుకోవడం వల్ల ధనం వచ్చి చేరుతుందట. ఎందుకంటే ఆ వస్తువుకి ధనలక్ష్మీకి యజమానురాలు. మజ్జిగను చిలికే ఆ కవ్వంతో వచ్చే శబ్ధం ధనలక్ష్మీని ఆహ్వానించేందుకు సంకేతం అంట.
వీలైతే కవ్వాన్ని ఇంటి దేవుడిగుడిలో పెట్టి దానికి పసుపు గంధాన్ని పూసి పూజించాలి. అలా చేస్తే ఇళ్లలో ఐశ్వర్యం తలతూగుతుందు. లేదంటే వారానికి ఒకసారైనా చెక్కకవ్వంతో పెరుగును చిలకాలి. అలా చిలికితే చాలామంచిదని పండితులు చెబుతున్నారు.