మహేష్ బాబు సినిమా మళ్లీ వాయిదా..
2020 సంవత్సరం ఆరంభంలో సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి హిట్ అందుకున్నారు మహేష్ బాబు. ఆ తర్వాత కరోనా వచ్చి సినిమాలు మొత్తం ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే సర్కారు వారి పాట...
నయనతార చెప్పే మాటలు నమ్మొచ్చా..
ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ల వరుసలో ఒకప్పుడు సందడి చేశారు నయనతార. ఒక్క హీరోయిన్ పాత్రలోనే కాకుండా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు తీశారు ఆమె. ఇటు లవ్ స్టోరీలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్తో పాటు శ్రీరామరాజ్యం...
ఆ ఒక్క రాష్ట్రంలోనే 10 కొత్త కరోనా కేసులు..
దేశంలో కరోనా స్ట్రెయిన్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. బ్రిటన్ నుంచి వచ్చిన వారిని పరీక్షించగా పలువురికి ఇప్పటికే కరోనా స్ట్రెయిన్ సోకినట్లు తేలింది. అయితే అధికారులు భయపడవద్దని చెబుతున్నప్పటికీ ప్రజల్లో మాత్రం తీవ్ర...
ఏఏ రాష్ట్రాలలో మళ్లీ లాక్డౌన్..
దేశంలో కరోనా స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే 20 కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. బ్రిటన్కు విమానాల రాకపోకలను జనవరి 7వ తేదీ వరకు నిషేధించింది. అయితే...
ఫైజర్ కరోనా టీకా తీసుకున్న తర్వాత కరోనా సోకింది..
ప్రపంచం మొత్తం కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోంది. అయితే ఇప్పటికే పలు దేశాల్లో కరోనా వ్యాక్సిన్ ప్రజలకు ఇస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కరోనా టీకా తీసుకున్న ఓ నర్సుకు కరోనా సోకడం కలకలం...
తాగుబోతులకు అర్హత వయస్సు 21 సంవత్సరాలు నిర్ణయించాలని చెప్పిన కమిటీ ఏంటో తెలుసా..
ఎక్సయిజ్ ఆదాయన్ని ఎలా పెంచుకోవాలా అని ఢిల్లీ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఓ కమిటీని కూడా ప్రభుత్వం నియమించింది. దీంతో ఆ కమిటీ ఇటీవలె ఓ నివేదికను ప్రభుత్వానికి అందజేసిందని తెలుస్తోంది....
సమంతకు గోవా అంటే ఎందుకు ఇష్టం..
ప్రముఖ హీరో నాగచైతన్య, సమంత దంపతులు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా ఉంటారు. ఎందుకంటే అగ్ర ఫ్యామిలీ నుంచి వచ్చిన చైతన్య అదే స్థాయిలో టాప్ హీరోయిన్ అయిన సమంతను పెళ్లాడటంతో జంట సూపర్గా...
ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఏమని సెటైర్లు వేశారంటే..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో మండిపడటం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ తనదైన శైలిలో వ్యంగంగా స్పందిస్తున్నారు. ప్రధాని మోదీపై వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు. మోదీ...
భారత్, చైనా చర్చల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసిన రాజ్నాథ్సింగ్..
సరిహద్దులో చైనా భారత్ విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తుందో మనకు తెలిసిందే. గత ఆరు నెలల నుంచి చైనా ఇష్టానుసారంగా వ్యవహరిస్తోంది. భారత్ భూభాగంలోనికి చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. దీంతో ఇరు...
జనవరి 7వ తేదీ వరకు అక్కడికి ఎవ్వరూ వెళ్లకూడదు..
కరోనా కొత్త స్ట్రెయిన్ ఇండియాను మళ్లీ భయపెడుతోంది. ఇప్టటికే 20 స్ట్రెయిన్ కేసులు ఇండియాలో నమోదయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం పూర్తి అప్రమత్తమైంది. కరోనా స్ట్రెయిన్ను కట్టడి చేసేందుకు వేగంగా చర్యలు చేపడుతోంది....