ప్రామిస్… రాజుకి ఎన్టీఆర్-త్రివిక్రమ్ నైజామ్ రైట్స్!
ఈ సంక్రాంతి సీజన్ కి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గరికి భారీ అంచనాల మధ్య విడుదలైన అజ్ఞాతవాసి సినిమా భయంకరమైన ఫ్లాప్ అయ్యింది. అయితే కొందరు సినిమా విడుదల అవ్వకముందు త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్...
ప్రీతి జింతా షాకింగ్ డెసిషన్..’కింగ్స్ ఎలెవన్’ నచ్చలేదా..?
ఐపిఎల్ సీజన్ ప్రారంభం కానున్న దశలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు యజమానురాలు ప్రీతి జింతా షాకింగ్ నిర్ణయం తీసుకోనుంది. తన జట్టు పేరు మార్చాలని ప్రీతిజింతా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గడచిన...
మేడారం జాతర లో జియో సేవలు !
తెలంగాణలో సమ్మక్క సారక్క జాతర ఎంతో ఘనంగా జరుగుతుంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఎన్నో జాగ్రత్తలు కూడా తీసుకుంటుంది. తెలంగాణలో జరిగే సమ్మక్క-సారక్క జాతరకు ఒక్క తెలంగాణ రాష్ట్రం నుండే కాక...
ఐపీఎల్ వేలంలో అధిక ధర పలికిన ఆటగాళ్లు!
భారత్ లో ఐపిఎల్ సీజన్ షురు అయ్యింది. అయితే ముందుగా ఆయా జట్లు ఆటగాళ్లని కొనుగోలుకు వేలం లో పాల్గొనడం జరిగింది. అయితే ఈ సంవత్సరం ఐపీఎల్ వేలం ఎంతో ఆసక్తికరంగా జరిగింది....
హీరో కూతురు కోసం ప్రభాస్ వెయిటింగ్?
బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న హీరో ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ ప్రభాస్ తో ...
చిరు.. సీక్రెట్ రాజకీయం..!
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి చిరంజీవి మీద సంచలన కరమైన వ్యాఖ్యలు చేసారూ.ఇటీవల చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఆయన దృష్టి మొత్తం సినిమాలమీదే ఉన్నాయని చాలామంది చిరంజీవి సన్నిహితులు చెప్పడం జరిగింది.అయితే...
టీజర్ టాక్: ధర్మాబాయ్ డాట్ కామ్!!
మెగా కాంపౌండ్ హీరో, సాయి ధరం తేజ్ హీరోగా సెన్సేషనల్ డైరక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఇంటిలిజెంట్ సినిమా చేయడం జరిగింది. ఈ సందర్భంగా సినిమా టీజర్ రిలీజ్ చేశారు ఇటీవల. విడుదలైన టీజర్...
ఈ సమ్మర్ మరింత వేడిగా
ఈ సంక్రాంతి సీజన్ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఏటువంటి పోటీ వాతావరణం లేదు రెండు తెలుగు అగ్ర హీరోల సినిమాలు వచ్చిన అవి పెద్దగా పోటీ వాతావరణాన్ని సృష్టించలేదు. అయితే వచ్చే వేసవి...
ఆ దర్సకుడి ని నరికితే యాభై లక్షలు
ఎన్నో వివాదాలూ, దాడులను, ఆందోళనలను, హెచ్చరికలను ఎదుర్కొని విడుదలయ్యింది సంజయ్ లీలా దర్శకత్వం వహించిన ‘పద్మావతి’ సినిమా. దేశంలో ఈ సినిమా మీద జరిగినంత దాడి మరే సినిమా మీద జరగలేదని చెప్పవచ్చు....
ఇంజనీర్ అవ్వాలంటే వేదాలు చదవాలి
దేశం మొత్తంమీద ఇంజనీరింగ్ చదువు ముగించుకొని ఇంజనీరింగ్ పట్టా పట్టుకుని బయటకు వస్తున్న విద్యార్థుల్లో చాలామంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఈ పరిణామంతో దేశంలో నిరుద్యోగం ఎక్కువవుతుంది.దీనికి గల కారణం ఇంజనీరింగ్ విద్య నాణ్యత...


