కరోనా టీకా విషయంలో అమెరికన్లు ఏమనుకుంటున్నారో తెలిస్తే షాక్ అవుతారు..
కరోనా టీకా విషయంలో ప్రస్తుతం ప్రపంచ దేశాలు తలమునకలవుతున్నాయి. అయితే ఇప్పటికే పలు దేశాలు వ్యాక్సిన్ తీసుకుంటున్నాయి. తాజాగా ఈ జాబితాలో అమెరికా కూడా చేరిపోయింది. సోమవారం నుంచి అమెరికాలో టీకాను అందజేస్తున్నారు....
గుర్రాల ప్లాస్మాతో కరోనా చికిత్స..
కరోనా వైరస్ ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తలు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు కరోనా రోగుల నుంచి సేకరించిన ప్లాస్మాను తీసుకొని కరోనా చికత్సలో వాడుతున్నారు. దీనిపై రాజకీయ, సినీ ప్రముఖులు అవగాహన...
విజృంభిస్తున్న కరోనా.. పోరాడుతూ ప్రాణాలు విడిచిన ఎమ్మెల్యే
దేశంలో కరోనా విజృంభిస్తోంది. రికవరీ రేటు పెరుగుతున్నప్పటికీ ప్రజా ప్రతినిధులు కరోనాకు బలవుతూనే ఉన్నారు. తాజాగా మరో ఎమ్మెల్యే కరోనాతో పోరాడుతూ మృతిచెందారు.
కర్ణాటక రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోంది. తాజాగా కరోనా సోకిన...
రసవత్తరంగా కాంగ్రెస్ సమావేశం..
కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ సమావేశం వాడీవేడీగా సాగుతోంది. సోనియా గాంధీ తాను అద్యక్ష్య పదవి నుంచి వైదొలుగుతానని చెబుతున్న నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశంలో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలన్నింటిపైన చర్చ జరుగుతోంది. ఈ...
నా కల నెరవేరింది.. అద్వానీ
అయోధ్యలో రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం ద్వారా తన కల సాకారమైందని బీజేపీ నేత ఎల్.కె అద్వానీ అన్నారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం నాతో సహా భారతీయులందరికీ ఉద్వేగపూరిత క్షణమన్నారు.
రామాలయ నిర్మాణ...
చంద్రబాబు వైఖరిపై రాజకీయ విశ్లేషకులు ఏమన్నారంటే..
మూడు రాజధానుల అంశంపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వైఖరిపై మేధావులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తన పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించాల్సిన బాబు.. అధికార పార్టీ ఎమ్మెల్యేల దగ్గరకు రావడం ఏంటని...
జనసేన పోరాడబోతుందా..?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడు రాజధానుల అంశంపై స్పందించారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ అమరావతికి అనుకూలమని ప్రజలు నమ్మారని చెప్పారు. జనసేనను ఎలా ప్రశ్నిస్తారన్నారు.
రైతులకు అండగా ఉండాలనుకుంటే తెలుగుదేశం పార్టీకి...
జగన్ టీంలోకి “గంటా” ముహూర్తం ఫిక్స్.
ఏపీలో అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీల నేతలు ఆకర్షితులవుతున్నారు. కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం అందుకున్న మాజీ మంత్రి గంటా వ్యవహారం కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తోంది. ఈ మేరకు కీలక నేతల మద్దతు...
గోవిందా గోవింద.. తిరుమల పరిస్థితి ఏమిటి…?
కరోనా ప్రభావం తిరుమల వెంకన్నపై పడింది. కోట్లలో ఉండే ఆదాయం తీరా లక్షలకే పరిమితమైంది. దర్శనాల కోసం తితిదే సిద్దంగా ఉన్నప్పటికీ ఆశించిన మేర భక్తులు ఆలయానికి రావడం లేదు.
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు...
ఇండియాలో పబ్జీ, లూడో నిషేధం..?
ఇండియాలో చైనా యాప్ల నిషేధం కొనసాగతూనే ఉంది. ఇప్పటికే పలు యాప్లు నిషేధించిన విషయం తెలిసిందే.. కాగా ఇదే జాబితాలో మరిన్ని యాప్లు చేరనున్నాయి.
భారత్ చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినప్పటి నుంచి...