చైనాలో మళ్లీ కరోనా కేసులు.. 500 విమాన సేవలు రద్దు..
కరోనా అంటేనే చైనా అంటారు. అలాంటిది అక్కడ కరోనా కేసులు తగ్గిపోయాయి. అయితే మళ్లీ కేసులు పెరుగుతున్నట్లు అక్కడి అధికారులు గుర్తించారు. వెంటనే అప్రమత్తమై అందరికీ కరోనా టెస్టులు చేస్తున్నారు. అవసరమైన మేరకు...
మార్చిలో కరోనా వ్యాక్సిన్.. ప్రకటించిన కేంద్ర మంత్రి..
భారత్లో కరోనా కేసులు పెరుగుతున్న వేళ కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే యేడాది మార్చిలోగా కరోనా వ్యాక్సిన్ సిద్ధమైపోతుందని తెలిపారు. కరోనా సెకండ్ వేవ్...
ఆ రాష్ట్రాలకు స్పెషల్ టీంలు పంపిన కేంద్ర ప్రభుత్వం..
దేశంలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దీంతో పరిస్థితి చేజారిపోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. ఏ రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయో గుర్తించి వాటిపై ప్రత్యేక శ్రద్ద...
అమెరికాలో కరోనా భయంతో ప్రజలు ఏం చేస్తున్నారో తెలిస్తే షాక్ అవుతారు..
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ప్రస్తుతం అమెరికాలో ప్రజలను మరింత భయపెడుతోంది. కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుండటంతో అమెరికా అల్లాడిపోతోంది. కరోనా దెబ్బకు ప్రజలు ఏం చేస్తున్నారో తెలియడం లేదు. ఏ క్షణమైన...
చెన్నై పర్యటనలో అమిత్షా.. ఫ్లకార్డ్ విసిరిన ఓ వ్యక్తి..
అమిత్షా చెన్నై పర్యటనపై రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఉన్నాయి. అయితే ఆయన పర్యటనలో ఓ వ్యక్తి అమిత్షా పై ఫ్లకార్డు విసిరాడు. దీంతో ఒక్కసారిగా పర్యటనలో భద్రతా సిబ్బంది షాక్కు గురయ్యారు.
అమిత్ షా...
భారత్లో కరోనా రికవరీ రేటు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..
భారత్లో కరోనా కేసుల సంఖ్య నమోదవుతూనే ఉంది. అయితే కరోనా రికవరీ రేటు కూడా ఇండియాలో ఎక్కువగానే ఉంది. ప్రపంచంలో ఏ దేశంలో లేని కరోనా రికవరీ ఇండియాలో ఉంది. 93 శాతం...
దేశంలోని ఈ రాష్ట్రాల్లో కరోనా కట్టడి కోసం మళ్లీ లాక్డౌన్ చర్యలు..
దేశంలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. దీంతో పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కఠిన నిబంధనలు అమలు చేసేందుకు సిద్దమవుతున్నాయి. ఏఏ రాష్ట్రాల్లో ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలుసుకుందాం..
దేశంలో మహారాష్ట్రలో అధికంగా కేసులు నమోదైన విషయం...
అమెరికాలో కరోనా వ్యాక్సిన్కు సంబంధించిన కీలక సమాచారం..
అమెరికాలో కరోనా వ్యాక్సిన్ ప్రజలకు అందజేసేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కరోనాను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నట్లుంది. ఈ క్రమంలో ఔషధ, నియంత్రణ సంస్థ అనుమతించిన వెంటనే వ్యాక్సిన్ను పంపిణీ చేసేందుకు...
దేశంలో కరోనా కేసులు ఎక్కడ పెరుగుతున్నాయో తెలుసా..
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇటీవలి కాలంలో కాస్త తగ్గింది. తాజాగా హెల్త్ బులిటెన్ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 46,232 కరోనా కేసులు నమోదు...
కరోనా గెలవాలని కోరుకుంటున్నది ఎవరో తెలుసా..
ప్రపంచంలో ఇప్పుడు కరోనా పేరు చెబితే భయపడని వారు ఉండరు. ఎందుకంటే గత ఆరు నెలల కాలం నుంచి కరోనా వైరస్ ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేసింది. ప్రజల ప్రాణాలను హరించేస్తోంది. అయితే ఆ...