హైదరాబాద్లో ఏ రూట్లో వెళ్లాలో ఒక్కసారి తెలుసుకోండి..
దంచికొడుతున్న వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలం అయ్యింది. దీంతో ఇప్పటి నుంచి మూడు రోజుల పాటు అత్యవసరం అయితేనే ప్రజలు బయటకు రావాలని అధికారులు సూచనలు జారీ చేశారు. పైగా సెలువులు కూడా ప్రకటించింది...
ఈరోజు రేపు మేం చెప్పేది వినండి.. చేతులెత్తి మొక్కుతున్న అధికారులు.
వాతావరణ పరిస్థితుల కారణంగా తెలుగు రాష్ట్రాలలో పరిస్థితులు చేజారిపోతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తన్న వర్షాల కారణంగా జనజీవనం స్థంబించిపోయింది. హైదరాబాద్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి...
కరోనా రెండో సారి వస్తే ఇక అంతేనా..
మహమ్మారి కరోనా వైరస్ గురించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. కరోనా సోకిన వారు కోలుకుంటున్నారన్న గుడ్ న్యూస్ మంచిదే అయినా. ఆ తర్వాత విపరీతమైన దుష్పలితాలు వెంటాడుతాయని తెలుస్తోంది. ఒక్కసారి...
కరోనా విజృంభిస్తున్న టాప్ 5 స్టేట్స్ ఇవే..
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. అయితే ఇండియాలో రికవరీ రేటు కూడా ఎక్కువగానే ఉంది. ప్రపంచంతో పోల్చితే మన దేశంలోనే ఎక్కువ మంది కరోనా నుంచి కోలుకుంటున్నారు. కాగా మహారాష్ట్ర,...
రష్యా రెండో వ్యాక్సిన్పై భారీ అంచనాలు..
కరోనా వైరస్కు వ్యాక్సిన్ను మొట్టమొదటి సారిగా కనిపెట్టి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన రష్యా మరోసారి ఆ దిశగా అడుగులు వేస్తోంది. రెండో వ్యాక్సిన్ను తయారుచేసేందుకు ఇప్పుడు రష్యా పూర్తి స్థాయిలో ముందుకు వెళుతున్నట్లు...
అందరి చూపు చంద్రబాబు అక్రమ ఆస్తుల కేసు వైపే..
తాను నిప్పు లాంటి వాడినని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పుడూ చెబుతుంటారు. కొన్నేళ్ల నుంచి తనపైన కేసులు వేసిన అన్నింటిలో తాను నిర్దోషిలాగే బయటకు వచ్చినట్లు ఆయన అంటుండటం మనం...
పాకిస్థాన్లోనూ టిక్టాక్కు ఎదురుదెబ్బ..
టిక్ టాక్కు ఎక్కడ చూసినా ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ముందుగా భారత్లో టిక్ టాక్ను నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా ఆ తర్వాత అమెరికా కూడా ఇదే నిర్ణయాన్ని తీసుకుంది. అయితే ఇప్పుడు తాజాగా...
సరికొత్త కరోనా టెస్టింగ్ మిషన్.. ఒక్క నిమిషంలోపే ఫలితం..
కరోనా వైరస్ను అరికట్టేందుకు ప్రధానంగా వైరస్ను కనిపెట్టడమే ప్రధాన ఉద్దేశం. దీంతో వైరస్ సోకిన వారు చికిత్స తీసుకొని కోలుకునే అవకాశం చాలా ఉంది. అయితే ఇప్పుడు దేశ వ్యాప్తంగా కరోనా టెస్టులు...
కరోనా టీకాలో గుడ్ న్యూస్..
కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కనుగొనేందుకు ప్రపంచ దేశాలు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై చివరి దశకు ఆయా దేశాలు చేరుకున్నాయి. టీకాకు సంబందించిన కీలక విషయాలను ఎప్పటికప్పుడు ప్రపంచంతో పంచుకుంటున్నాయి.
ఆక్స్ఫర్డ్...
కరోనాతో ఎంత మంది డాక్టర్లు మృతి చెందారో తెలుసా..
కరోనా మహమ్మారి బారిన పడిన ప్రజలను కాపాడుతున్న వైద్యులు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. దేశ వ్యాప్తంగా 515 మంది వైద్యులు కరోనాతో చనిపోయారు. వీరంతా కరోనా రోగులకు చికిత్స అందించి చనిపోయిన వారే...












