తెలుగుదేశం పార్టీకోసం పాడిన పాటలు గుర్తు చేసుకున్న చంద్రబాబు..
ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మరణవార్త వినగానే సినీ ప్రపంచంతో పాటు యావత్ దేశం మొత్తం విషాదంలో మునిగిపోయింది. ఎంతో మంది ప్రముఖులు ఆయన్ను గుర్తుచేసుకుంటూ నివాళులర్పిస్తున్నారు. బాలు మృతి పట్ల తెలుగుదేశం అధినేత...
పోలవరంపై ఎందుకు వివాదం చేస్తున్నారో తెలుసా..?
పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు వైసీపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం ఇటీవలె కేంద్రంతో కూడా మాట్లాడింది. దీనికి కేంద్రం కూడా సానుకూలంగానే స్పందిస్తోంది. అయితే ఎందుకు తెలుగుదేశం పార్టీ నేతలు...
నాలుగు నెలల ముందే హౌస్ ఫుల్..
పరిస్థితులు కాస్త చక్క బడితే చాలు ప్రయాణాలు చేయడానికి ప్రజలు ముందుకు వస్తారు. అలాంటిది కరోనా సమయం నుంచి ఇప్పటి వరకు ఎక్కడకు వెళ్లకుండా ఇళ్లకే పరిమితమైన వారు ఇప్పుడిప్పుడే కార్యాలయాలకు వెళ్తున్నారు....
ఆంధ్రప్రదేశ్కు గుడ్ న్యూస్.. 25లక్షల మందికి ఉపాధి వచ్చేస్తోందా..?
విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన వై.ఎస్ జగన్ సర్కార్ అన్ని అవకాశాలు ఇందుకోసం వాడుకుంటోంది. తాజాగా ఏపీలో ఫర్నిచర్ పార్క్ ఏర్పాటుకాబోతోందన్న వార్తలు...
బాలు జీవితం ఎంతో మందికి ఆదర్శం..
సుమారు 40 రోజులకిపైగా కరోనాతో పోరాడి చివరికి ఈరోజు (శుక్రవారం) చెన్నైలో తుదిశ్వాస విడిచారు గాయకులు బాల సుబ్రమణ్యం గారు. పాటకు ప్రాణం పోసిన గాన గాంధర్వుడు దివిగేకడంతో చిత్రసీమ తీవ్ర ధిగ్రాంభితిని...
ఆ ఎంపీకి ఈ సారి తప్పించుకొనే అవకాశమే లేదా..
ఎంపీ రఘురామకృష్ణం రాజు ఇటీవల బాగా వార్తల్లో కెక్కారు. గెలిచిన వైసీపీని కాదని ఆయన మాట్లాడుతూ ఏపీ రాజకీయాల్లో చర్చను మొదలు పెట్టారు. రాష్ట్రంలో భారీ మెజార్టీతో అధికారం చేపట్టిన జగన్ ప్రభుత్వానికి...
దేశంలో ఏపీ ఫస్ట్.. జగన్ తీసుకున్న నిర్ణయాలే కారణమా..
దేశంలో కరోనా నివారణ చర్యల్లో ఏపీ మంచి ఫలితాలు సాధిస్తోంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా ఏపీలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో కేసుల తీవ్రత తెలియడంతో పాటు...
మీరు తగ్గేదాకా మేమూ తగ్గమని తేల్చి చెప్పారు.. రాజకీయాలు కాదు.
ముందు మీరు వెనక్కు వెళితే ఆ తర్వాత మేము కూడా తగ్గి వెనక్కు వెళ్లిపోతామని అంటున్నది ఎవరో కాదు భారత సైన్యం. చైనా భారత్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల...
ఆశలు చూపి ఆవిరి చేస్తారా.. బుక్కవుతుంది ఎవరు..
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో అమరావతి ప్రాంత రైతులు ఇంకా పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. ఢిల్లీలో నాలుగు రోజుల పాటు పర్యటించి కేంద్ర మంత్రులను కలిసి తమ విన్నపాన్ని వివరించారు. అయితే కేంద్ర మంత్రి...
అత్యంత విషమంగా బాలు ఆరోగ్యం..
ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై కీలక ప్రకటన వెలువడింది. ఆయన ఆరోగ్యం క్షీణించిందని తెలుస్తోంది. కరోనా సోకడంతో చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో ఆయన 40 రోజులుగా చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల...












