లక్షల్లో పెండింగ్ కేసులు.. వివరాలు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం..
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పెండింగ్ కేసుల విషయం బయటకు రావడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. కోర్టుల్లో ఇన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయా అనుకుంటున్నారు. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన వివరాలు తెలియజేసింది.
రాజ్యసభలో వైసీపీ ఎంపీ...
కరోనా పరీక్షల్లో కొత్త విధానం.. లాలాజలం ద్వారా టెస్టింగ్..
ప్రపంచంలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. దీంతో శాస్త్రవేత్తలు కొత్త తరహా విదానాలు తీసుకొస్తున్నారు. ప్రధానంగా ఇప్పటివరకు కరోనాను గుర్తించేందుకు స్వాబ్ టెస్టులు చేస్తుండగా.. ఇక కొత్త పద్దతుల్లో పరీక్షలు చేయాలని చూస్తున్నారు.
ఇండియాలో...
సస్పెండ్ అయిన ఉద్యోగిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కలెక్టరకు ఫోన్ చేసిన సీఎం..
ముఖ్యమంత్రి పర్యటన అంటే హడావిడిగా ఉంటుంది. అన్ని శాఖల అధికారులు అలర్ట్గా ఉంటారు. అయితే అలాంటి సీఎం పర్యనటలో విధులు సక్రమంగా నిర్వర్తించలేదన్న కారణంతో సస్పెండ్ అయిన ఓ ఉద్యోగి పట్ల ఉదారంగా...
ఏపీ ప్రభుత్వం తరుపున బాలసుబ్రహ్మణ్యంకు నివాళి..
సుప్రసిద్ద గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘన నివాళి అర్పించింది. చెన్నైలో జరిగిన బాలు అంత్యక్రియల్లో ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఏపీ తరుపున ఆయన బాలు కు...
ఆ వివరాలు తెలిశాక అందరి చూపు జగన్ వైపే..
దేశం మొత్తం ఇప్పుడు ఆంద్రప్రదేశ్ వైపే ఉంది. ఇందుకు కారణం కొత్తగా ముఖ్యమంత్రి అయిన వై.ఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు.. తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలు. దీంతో ఏపీకి దేశంలోనే ప్రత్యేకమైన...
ఏపీలో ఇప్పటి నుంచి మద్యం ఇక్కడ కూడా అమ్ముతారు..
ఆంధ్రప్రదేశ్లో ఇక నుంచి మందుబాబులు క్లాస్గా తిరగొచ్చు. ఎందుకంటే ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మధ్యం పాలసీ వల్ల చిన్న చిన్న షాపులకు మధ్యం కోసం వెళ్లకుండా ఎంచక్కా మాల్స్లోనే తీసుకోవచ్చు. మద్యంలో కొత్త...
రైట్ రైట్.. ఎక్కేస్తున్నారు..
ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ బస్సు సర్వీసులకు ప్రయాణీకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. కరోనా కారణంగా మొదట్లో అడపాదడపా వస్తున్న ప్రయాణీకులు ఇప్పుడు కొంచెం బాగానే వస్తున్నారు. దీంతో ఆదాయంలో రోజూ కొంత మెరుగైన...
159 కేజీల గంజాయిని అమ్ముకున్న పోలీసుల స్టోరీలో ఏం జరిగిందంటే..
అక్రమాలను అరికట్టాల్సిన పోలీసులే అక్రమాలు చేస్తుంటే పరిస్థితి దారుణంగా ఉంటుంది. సరిగ్గా ఇప్పుడు అదే జరుగుతోందా అనిపిస్తోంది. ఎందుకంటే ఓ గంజాయి అక్రమ రవాణాపై దాడులు చేసిన పోలీసులు దొరకిన గంజాయిని తలా...
జగన్ అలా చెప్పాడు.. ఇప్పుడు ఇలా అయ్యిందన్న లోకేష్.. ఓన్లీ ట్విట్టర్
దేశంలో కరోనా కట్టడిలో ఏపీ ప్రభుత్వం ముందు వరుసలో ఉందని అందరూ అంటుంటే తెలుగుదేశం పార్టీ నేతలకు మాత్రం ఇది నచ్చడం లేదు. అందుకే అధికార పార్టీపై అర్థం లేని వ్యాఖ్యలు చేస్తూ...
కరోనా టీకా తీసుకుంటున్న పబ్లిక్.. ప్రకటించిన రష్యా..
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ టీకాను రష్యా తయారుచేసిన విషయం తెలిసిందే. ఈ రష్యా టీకా పేరును స్నుతిక్ విగా పెట్టారు. ప్రస్తుతం ఈ టీకా మూడో దశ పరీక్షలు జరుగుతున్నాయి. అయితే...












