కరోనా నిబంధనలు ఉల్లంఘించిన డొనాల్డ్ ట్రంప్… తీవ్ర వ్యాఖ్యలు చేసిన డాక్టర్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కరోనా సోకిన విషయం తెలిసిందే. దీంతో ఆయన హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. కాగా హాస్పిటల్లో ఆయన కరోనా నిబంధనలు ఉల్లంఘించారని ఓ వైద్యుడు అంటున్నారు. దీంతో ఆయన్ను...
చాక్లెట్ కోసం కిరాతకంగా కొట్టి చంపేశారు..
చాక్లెట్ దొంగిలించాడని మందలించాల్సింది పోయి.. కిరాతకంగా కొట్టి ప్రాణాలు తీశారు. ఈ ఘటన బీహార్లోని మధుబని జిల్లాలో జరిగింది. విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొడుకును చంపేసినట్లు ఎవ్వరి చెప్పొద్దంటూ కుటుంబ సభ్యులను...
దారుణం.. అక్క కొడుకును కిరాతకంగా హత్య చేసిన పిన్ని..
ఆంధ్రప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. అక్క కొడుకును పిన్ని హత్య చేసింది. అయితే ఘటన ఎలా జరిగిందో ఎవ్వరికీ అంతుచిక్కడం లేదు. అప్పటివరకు బాగున్న అందరూ అంతలోనే ఇలా పైశాచికానికి ఎలా ఒడిగట్టారరో...
యూపీ హథ్రస్ ఘటనలో నిందితులు అమాయకులంట..
దేశ మంతా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్లోని హథ్రస్ యువతి హత్యాచారం ఘటనలో నిందితులు అమాయకులని కొత్త వాదన తెరపైకి వచ్చింది. నిందితులందరికీ మద్దతుగా ఓ సమావేశం కూడా జరిగింది. ఈ సమావేశం నిర్వహించింది...
ఎన్డీయేకు మరో దెబ్బ.. బీజేపీకి కాదట..
దేశ రాజకీయాల్లో రోజుకో సంచలనం జరుగుతోంది. భారీ మెజార్టీతో అధికారం చేపట్టిన మోడీ సర్కార్ తక్కువ సమయంలోనే మిత్ర పక్షాలను దూరం చేసుకుంటోంది. ఇప్పటికే శివసేన, అకాలీదళ్ పార్టీలు దూరమైన ఎన్డీయేకు తాజాగా...
ప్రియాంకా గాంధీ దుస్తులు పట్టుకొని పోలీసులు తప్పు చేశారా..
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ విషయంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు ప్రవర్తించిన తీరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ఓ బాదిత యువతి కుటుంబ సభ్యలను పరామర్శించేందుకు వెళుతున్న ప్రియాంక దుస్తులను పోలీసులు...
భారత్ను దెబ్బకొట్టేందుకు పాక్ ఏం చేస్తోందో తెలుసా..
అవకాశం దొరికితే చాలు పాకిస్తాన్ భారత్ను దెబ్బకొట్టేందుకు చూస్తూ ఉంటుంది. ఇప్పుడు పాక్కి తోడుగా చైనా కూడా ఇదే పనే పెట్టుకుంది. గత కొన్ని నెలలుగా చైనా చేస్తున్న దురాక్రమణలు అన్నీ ఇన్నీ...
కరోనా టీకా వచ్చిన వెంటనే ఇచ్చేది వీరికే..
కరోనా వైరస్కు సంబంధించి టీకా విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు వేగంగా తీసుకుంటోంది. ఇప్పటికీ వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలన్న జాగ్రత్తలు చెబుతూనే.. మరోవైపు వ్యాక్సిన్ ట్రయల్స్ పూర్తయిన వెంటనే...
హలో సార్.. బీజేపీ ఎమ్మెల్యే అలా మాట్లాడితే ఎలా..
ఉత్తరప్రదేశ్లోని హథ్రాస్లో జరిగిన ఘటన గురించి దేశం మొత్తం బాధపడుతుంటే పలువురు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. బీజేపీ ఎమ్మెల్యేలే దీనిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది. సొంత పార్టీ నేతలు...
జగన్ సర్కార్ కూలబోతోందంటూ జోస్యం చెప్పారు..
ఆంధ్రప్రదేశ్లో వై.ఎస్ జగన్ సర్కార్కు ప్రతిపక్ష టిడిపికి మాటల యుద్ధం నడుస్తోంది. నిన్న విశాఖలో ఆపార్టీ నేత సబ్బం హరి ఇంటి వద్ద కూల్చివేత ఘటన మరవకముందే.. మరో టిడిపి నేత పట్టాభిరామ్...












