వైఎస్సార్ విగ్రహంపై దాడి.. ఎవరు చేశారన్నదానిపై సందిగ్ధత..
ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య దాడులు పెరిగిపోయాయి. ఆలయాలపై దాడులు చేస్తున్న ఘటనలు వింటూనే ఉన్నాం. తాజాగా దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటన...
చంద్రబాబులా రాజకీయం కాదు.. జగన్కు ప్రజలే ప్రాధాన్యం..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రధాని నరేంద్రమోదీతో ఆయన భేటి తర్వాత కీలక విషయాలు బయటకు వచ్చాయి. దీంట్లో ప్రధానంగా ఎన్ని ఆఫర్లు ఇచ్చినా జగన్...
జగన్తో ప్రధాని గంటసేపు భేటి అవ్వడం వెనుక కారణం ఏంటో తెలుసా..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఏపీ సీఎం జగన్ ఢిల్లీలో భేటి అయిన విషయం తెలిసిందే. అయితే ఈ భేటి తర్వాత అందరి చూపు జగన్వైపే ఉందని తెలుస్తోంది. ప్రధాని గంట సేపు ఓ...
సీబీఐ సోదాలకు వెళితే కరోనా పాజిటివ్ వచ్చిందట..
మొన్న సీబీఐ అధికారులు సోదాలకు వెళ్లిన వ్యక్తి ఇంట్లో నిన్న కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. కర్నాటక రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బెంగుళూరు రూరల్ ఎంపీ, డీ.కే సురేష్ కుమార్...
కరోనా వచ్చినా ట్రంప్కు ఆ పిచ్చి మాత్రం పోలేదు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు ఆయన భార్య కూడా కరోనా బారిన పడ్డారు. హాస్పిటల్లో ఉన్న ఆయన కరోనా పాజిటివ్ ఉన్నప్పటికీ తన వర్గాన్ని...
కౌంట్ డౌన్ స్టార్ట్.. మోదీతో జగన్ భేటి.. 10.40 గంటలకు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. నిన్న రాత్రి ఢిల్లీ చేరకున్న ఆయన నేడు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటి ముగిసిన తర్వాత...
చంద్రబాబు అజ్ఞాతవాసి అంటున్న నేతలు..
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్రంలో అజ్ఞాత వాసిలా కాలం గడుపుతున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రతిపక్ష పాత్ర ఎలా పోషించాలో చంద్రబాబుకు తెలియదన్నారు. ప్రజల...
ఇలాంటి ఆలోచన ధోరణి మారాలి.!
ఉత్తర ప్రదేశ్ లోని హత్రాస్ లో యువతిపై జరిగిన అత్యాచార ఘటన యావత్ భారత దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం తెలిసిందే. ఓ యువతిని కొంతమంది అత్యంత పాశవికంగా హింసించి, నాలిక...
ఢిల్లీ చేరుకున్న వై.ఎస్ జగన్.. నేరుగా ఇంటికే..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ ఢిల్లీ చేరుకున్నారు. పులివెందుల పర్యటన ముగించుకున్న ఆయన మధ్యాహ్నం కడప నుంచి బయలుదేరిన విషయం తెలిసిందే. ఢిల్లీలో విమానాశ్రయం నుంచి నేరుగా ఆయన తన ఇంటికి చేరుకున్నారు.
జగన్...
రైతుల ప్రాణాలు తీస్తున్నారు.. మోదీపై విరుచుకుపడ్డ రాహుల్..
ప్రధాని నరేంద్రమోదీపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వ్యవసాయ బిల్లులకు సంబంధించిన అంశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో...












