ఈ ఆరు కచ్చితంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చిన జగన్..
ఆంధ్రప్రదేశ్లో వైద్యం అంటే గుర్తొచ్చేది ఆరోగ్య శ్రీ. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పేరుతో ప్రజలకు చేసిన మేలును ఎప్పటికీ మర్చిపోలేరు. ఇప్పుడు జగన్ కూడా ఆరోగ్యశ్రీ పట్ల పూర్తి శ్రద్ద తీసుకుంటున్నారు....
చంద్రబాబు కరోనా వెబ్సైట్ రాజకీయం..
ఏపి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పార్టీ పరిస్థితి దిక్కుతోచని స్థితిలో ఉంది. పార్టీలోని నేతలంతా ఇప్పుడు తమ దారితాము చూసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు నేతలు పార్టీ మారగా..మరికొందరు అదే దారిలో వెళ్లేందుకు...
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో విచారణ..
ఆంద్రప్రదేశ్లో ఇప్పట్లో ఎన్నికల నిర్వహణ లేనట్లే కనిపిస్తోంది. గతంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో కరోనా పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల కమీషనర్ వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే...
డీజీపీని పక్కన పెట్టి కానిస్టేబుల్కే ఎమ్మెల్యే టికెట్..
రాజకీయాల్లో ఎప్పుడూ సంచలనాలే జరుగుతుంటాయి. ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయి అంటే ఇదేనేమో.. ఎన్నికల్లో పోటీ చేసేందుకు కానిస్టేబుల్, డీజీపీ తలపడగా ఇక్కడ కానిస్టేబుల్కే టికెట్ దక్కింది. ఇది జరిగింది ఎక్కడో కాదు...
జగన్ వచ్చాక అక్కడ విమానం ఎగరబోతోంది..
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మరో ముందడుగు కనిపించబోతోంది. రాయలసీమ ముఖద్వారంలో మొట్టమొదటి పైలట్ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసేందుకు వై.ఎస్ జగన్ సర్కార్ సిద్ధమవుతోంది. ఇప్పటికే కర్నూలు జిల్లాలో ఎయిర్పోర్టు ఉన్న విషయం తెలిసిందే....
రఘురామ ఇప్పుడేం సమాధానం చెబుతారో..
బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే. ఏకకాలంలో మూడు రాష్ట్రాలలో సీబీఐ దాడులు చేసింది. అయితే ఇప్పుడు అందరి దృష్టీ...
రిలీజ్ అయిన వెంటనే మళ్లీ అరెస్టయిన నూతన్ నాయుడు భార్య..
సెలబ్రెటీ నూతన్ నాయుడు భార్య మధుప్రియకు షాక్ తగిలింది. బెయిల్పై విడుదలైన ఆమెను కొద్ది గంటల్లోనే మళ్లీ పోలీసులు అరెస్టు చేశారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి అందిన ఫిర్యాదు మేరకు మరోసారి ఆమెను...
25 మందిని ఎందుకు చంపారో చెప్పిన మావోయిస్టులు..
మావోయిస్టులు రెచ్చిపోయారు. 25 మందిని చంపేశారు. ఈ మేరకు ఓ లేఖను విడుదల చేశారు. ఈ ఘటన చత్తీస్ఘడ్లో జరిగింది. మావోయిస్ట్ పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రకటన విడుదల చేసింది.
చత్తీస్ఘడ్...
ఆయన మృతి దేశానికి తీరని లోటు..
దేశంలో ఇటీవల ప్రముఖులు మృతి చెందుతున్న ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ మృతిచెందారు. అనారోగ్య కారణాలతో ఢిల్లలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు ఆరోగ్యం విషమించడంతో...
కరోనా రెండో సారి తిరగబడుతోంది.. చంద్రబాబు
కరోనా మహమ్మారి రెండో సారి తిరగబడుతోందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కరోనాతో ఇబ్బందులు పడుతున్నా ప్రజల్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటున్నారు. అన్నీ ఓపెన్ చేసేస్తున్నారని మండిపడ్డారు.
ప్రపంచంలో కరోనా...












