అందరి చూపు చంద్రబాబు అక్రమ ఆస్తుల కేసు వైపే..
తాను నిప్పు లాంటి వాడినని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పుడూ చెబుతుంటారు. కొన్నేళ్ల నుంచి తనపైన కేసులు వేసిన అన్నింటిలో తాను నిర్దోషిలాగే బయటకు వచ్చినట్లు ఆయన అంటుండటం మనం...
వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి..
ఎన్నికలొచ్చాయంటే చాలు ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి నేతలు పడే పాట్లు అన్నీ ఇన్నీ కాదు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో ఏమైనా చేస్తామని చెబుతూ ప్రచారం చేస్తుంటారు. ఇప్పుడు దేశంలో ఎన్నికల హడావిడి...
టిడిపి నేతలు ఏమనుకుంటున్నారు.. చంద్రబాబుపై తమిళ పత్రికలో కథనం.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గురించి ఓ తమిళ పత్రికలో వార్త ప్రచురితమైంది. ఇందులో చంద్రబాబు గతంలో తీసుకున్న నిర్ణయాలతో ఎదురైన ఫలితాలపై ఆ పార్టీ నేతలు ఏమనుకుంటున్నారో తెలిపింది. జగన్...
నిన్నువదలా అంటున్న సీబీఐ.. నన్నేమీ చేయలేవు అంటున్న ఆ ఎంపీ..
ఆంధ్రప్రదేశ్లోని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సంబంధించిన వాటిపై ఇటీవల సీబీఐ అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. కోట్లాది రూపాయలు బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకొని వాటిని తిరిగి చెల్లించకుండా ఉన్నందుకు సీబీఐ...
పాకిస్థాన్లోనూ టిక్టాక్కు ఎదురుదెబ్బ..
టిక్ టాక్కు ఎక్కడ చూసినా ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ముందుగా భారత్లో టిక్ టాక్ను నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా ఆ తర్వాత అమెరికా కూడా ఇదే నిర్ణయాన్ని తీసుకుంది. అయితే ఇప్పుడు తాజాగా...
60 మంది పోలీసులు.. సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు..
ఉత్తరప్రదేశ్ హథ్రస్ ఘటన రోజురోజుకూ తీవ్ర వివాదాస్పదమవుతోంది. యువతి అత్యాచారం, హత్య చేశారంటూ బాదితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న తరుణంలో నిందితులను రక్షించేందుకు కూడా పెద్ద ఎత్తున సపోర్టింగ్ వస్తోంది. ఈ పరిస్థితుల్లో...
లవ్ మ్యారేజ్లో ఎమ్మెల్యే గెలిచాడు..
ఓ ఎమ్మెల్యే లవ్ మ్యారేజ్ చేసుకోగా దీన్ని సవాల్ చేస్తూ యువతి తండ్రి కోర్టును ఆశ్రయించారు. అయితే మొత్తానికి ఈ కేసులో అమ్మాయి సపోర్టుతో ఎమ్మోల్యేనే గెలిచారు. ఇది తమిళనాడులో చోటుచేసుకుంది. కోర్టుకు...
సరికొత్త కరోనా టెస్టింగ్ మిషన్.. ఒక్క నిమిషంలోపే ఫలితం..
కరోనా వైరస్ను అరికట్టేందుకు ప్రధానంగా వైరస్ను కనిపెట్టడమే ప్రధాన ఉద్దేశం. దీంతో వైరస్ సోకిన వారు చికిత్స తీసుకొని కోలుకునే అవకాశం చాలా ఉంది. అయితే ఇప్పుడు దేశ వ్యాప్తంగా కరోనా టెస్టులు...
మీ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన జే.సి దివాకర్ రెడ్డి..
ఏపీలో వివాదాస్పదమైన నాయకుల్లో ఒకరైన జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసులను ఆయన బెదిరించారు. మీ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆయన సీఐకి వార్నింగ్ ఇచ్చారు. దీంతో మరోసారి...
అమెరికాలో గే పెళ్లి.. ఇండియాలో తీవ్ర వివాదం
కర్నాటకలోని కొడవ సామాజిక వర్గానికి చెందిన శరత్ పన్నొప్ప అనే వ్యక్తి కాలిఫోర్నియాలో డాక్టర్గా పనిచేస్తున్న సందీప్ని పెళ్లి చేసుకోవడం ఇప్పుడు వివాదాస్పదమైంది. అయితే వీరిది మామూలు వివాహం కాదు. వీరు గే...












