ఫేస్బుక్, ట్విట్టర్ ఇలా ఎందుకు చేశాయి..
అమెరికాలో అధ్యక్ష్య ఎన్నికలు వాడీవేడీగా జరుగుతున్నాయి. అధ్యక్షుడు ట్రంప్ ఈసారి ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్నారు. కరోనా వచ్చినా ఆయన త్వరగా కోలుకొని ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు. ఇదే సమయంలో ఆయన...
మైనర్ బాలికపై 22 రోజులు అత్యాచారం..
దేశంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. పసికందులతో పాటు మైనర్ బాలికలు, యువతులు, వివాహితులపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే వీటిలో బయటకు వస్తున్నవి పలు ఘటనలైతే బయటకు రానివి మాత్రం ఇంకెన్నో. తాజాగా ఓ...
కేంద్ర ప్రభుత్వం లక్ష మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఎందుకు కొంటోంది..?
రానున్నరోజుల్లో కరోనా తీవ్రత పెరిగే అవకాశం ఉందా అంటే సరైన సమాధానం లేదు. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కొంచెం ఆందోళన కలిగిస్తున్నాయి. లక్ష మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేంద్రం ఎందుకు...
భారత్ చైనా మధ్య యుద్దం ఎప్పుడు..?
భారత్ చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడి దాదాపు ఆరు నెలలు అవుతోంది. సరిహద్దులో చైనా తన సైన్యాన్ని పెంచుకుంటూనే ఉంది. ఎన్ని సార్లు చర్చలు జరిపినా చర్చల్లో సరే అంటూనే ఆ...
తెలుగులో ట్వీట్ చేసిన ప్రధాని మోదీ..
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. వరద సహాయ చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. వర్షం ధాటికి ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో...
ఇది సీరియస్.. రైలు ప్రయాణం చేయాలంటే ఇలా చేయాల్సిందే..
ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని రైల్వే శాఖ అన్ని చర్యలు చేపట్టింది. దేశ వ్యాప్తంగా ప్రజల రవాణాకు ఇబ్బందులు కలుగకుండా అదనపు రైళ్లు తీసుకొస్తుంది. అయితే పండుగల సీజన్ను దృష్టిలో పెట్టుకొని అధిక...
కోవిడ్ 19కు సరైనా టీకా.. ఇది అన్ని వ్యాక్సిన్లకంటే పవర్ఫుల్..
కరోనా వైరస్ను అంతం చేసేందుకు ఎంతో మంది శాస్త్రవేత్తలు వ్యాక్సిన్లు కనిపెడుతూనే ఉన్నారు. ప్రపంచ దేశాలు కరోనా వ్యాక్సిన్ తయారుచేసే పనిలో బిజీగా ఉన్నాయి. ఇప్పటికే రష్యా ఓ వ్యాక్సిన్ను తుదిశలో ప్రయోగాలు...
మాపై కరోనా వైరస్ నీళ్లు చల్లారు..
బీజేపీ నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమబెంగాల్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న వారిపై కరోనా వైరస్ కలిసిన నీళ్లు చల్లారని బీజేపీ ఎంపీ సౌమిత్ర ఖాన్ అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు...
హైదరాబాద్ మెట్రో విషయంలో ఇది నిజం..
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ తడిసి ముద్దయింది. జనజీవనం స్తంబించిపోయింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలయమం అయ్యాయి. ఇక హైదరాబాద్ మెట్రో పిల్లర్లకు కూడా వరద నీరు తాకింది.
మూసాపేట మెట్రో స్టేషన్...
వరదలపై సీఎం జగన్ స్పష్టమైన ఆదేశాలు..
ఆంధ్రప్రదేశ్లో వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించి కీలక...












