ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న నెటిజన్లు ఎవరో తెలుసా..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంటే దేశ వ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉంది. రెండో సారి ఆయన ప్రధానమంత్రి అయిన సమయంలో ప్రజలంతా ఏక కంఠంతో జై కొట్టారు. అయితే ఇప్పుడు పరిస్థితులు కాస్త...
కరోనా క్లినికల్ ట్రయల్స్లో పాల్గొంటే ఎన్ని లక్షల రూపాయలు ఇస్తారంటే..
కరోనా ఇంకా ప్రపంచ దేశాలు భయపెడుతూనే ఉంది. దీంతో దేశాలన్నీ కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్లో తలమునకలవుతున్నాయి. కరోనా క్లినికల్ ట్రయల్స్లో వాలంటీర్లు చాలా కీలకం. ఎందుకంటే తమ ప్రాణాలను పనంగా పెట్టి క్లినికల్...
రజినీకాంత్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతారా లేదా..
సూపర్స్టార్ రజినీకాంత్ ఆరోగ్యంపై ఇంకా ఆందోళన నెలకొంది. అధిక రక్తపోటు కారణంగా ఈ నెల 25వ తేదీన ఆయన హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్లో చేరిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన ఆరోగ్యం...
కరోనా తర్వాత ఎన్ని వైరస్లు రానున్నాయో తెలుసా..
కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంత ఇబ్బంది పెడుతుందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ కరోనాకు భయడిపోతున్నారు. ఇప్పటికే ఇంకా కరోనా పాజిటివ్...
పాకిస్తాన్కు పూర్తి సహాయం చేస్తున్న చైనా.. భారత్ను ఓడించేందుకేనా..
భారత్కు పాకిస్తాన్ శత్రువు.. భారత్కు చైనా కూడా శత్రువుగానే మారుతోంది. శత్రువుకు శత్రువు మిత్రువు అన్నట్లు చైనా, పాకిస్తాన్ స్నేహం ఇప్పుడు బాగా బలపడుతోంది. దీంతో చైనా భారత్ను డైరెక్టుగా ఎదుర్కొనలేక పాకిస్తాన్కు...
ప్రధాని మోదీపై మాటల దాడి చేసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి..
కేంద్ర ప్రభుత్వానికి, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం సరిపోవడం లేదన్న విషయం తెలిసిందే. ఇది ఇటీవల మరీ ఎక్కువైంది. రానున్న కొద్ది నెలల్లో బెంగాల్లో ఎన్నికలు రానున్న విషయం తెలిసిందే. దీంతో...
హీరోయిన్ రాశిఖన్నా అలా చేస్తుందని ఎవ్వరూ అనుకోలేదు..
ఇండస్ట్రీలో కొత్త కొత్త టార్గెట్లు మొదలవుతున్నాయి. కరోనా వచ్చిన తర్వాత హీరోలు, హీరోయిన్లు ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు ఈ దారిలోకి వస్తున్నారు. ఇప్పటికే సమంత ఓటీటీ వేదికగా...
నాలుగు గంటల పాటు కాల్పులు జరిపిన పాకిస్తాన్..
అవకాశం దొరకితే చాలు పాకిస్తాన్ భారత్ విషయంలో విధ్వంసం సృష్టించేందుకు రెడీగా ఉంటుంది. నియంత్రణ రేఖ వెంబడి ఎప్పుడూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘిస్తూనే వస్తుంది. తాజాగా మరోసారి పాక్ కాల్పులకు...
అమెరికా చైనా గురించి ముఖ్యమైన సమాచారం అందరూ తెలుసుకోవాల్సిందే..
ప్రపంచంలో జనాభాలో పెద్ద దేశాలంటే ముందుగా చైనా, భారత్ గురించే అందరూ మాట్లాడుకుంటారు. అయితే ఆర్థికంగా అగ్రదేశాలంటే అమెరికా తర్వాత చైనా గురించి అంతా చెబుతారు. అయితే ఈ రెండింటిలో పోటీ మామూలుగా...
ఈ నెల 28 నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి..
దక్షిణ సముద్రతీర జిల్లాల్లో ఈ నెల 28వ తేది నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని చెన్నై వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో పొడి వాతావరణం, చలి...












