కాపాడండి అంటూ రాష్ట్రపతి వద్దకు వెళ్లిన తొమ్మిదేళ్ల బాలిక..
9 సంవత్సరాల ఓ బాలిక కాపాడాలి అంటూ భారత రాష్ట్రపతిని ఆశ్రయించింది. అయితే ఆమె కాపాడాలని కోరుకుంది ఆమెను కాదు.. పర్యావరణాన్ని. కలుషిత గాలి వల్ల పర్యావరణం దెబ్బతింటోందని.. ఈ గాలిని పీల్చలేకపోతున్నామని...
అచ్చెన్నాయుడు విషయంలో ఇలా చేస్తున్నారా..
తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుపై వైసీపీ ఫోకస్ పెట్టిందని ప్రచారం సాగుతోంది. ఆయన్ను స్థానికంగా ఢీకొట్టేందుకు వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అచ్చెన్నాయుడును టార్గెట్ చేశారంటూ పొలిటికల్...
అయ్యప్యస్వామి దర్శనంలో షాకింగ్ రూల్స్..
కరోనా ఎఫెక్టు ఆలయాలపై తీవ్రంగా పడిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే ప్రముఖ ఆలయాలు తెరుచుకుంటున్నాయి. దీంతో ఇప్పుడు ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్య స్వామి ఆలయం కూడా ఓపెన్ చేశారు. అయితే ఇక్కడి...
అత్యాచారం చేయబోగా ప్రతిఘటించి చంపేసిన మహిళ..
తనపై అత్యాచారం చేయబోగా అతన్ని ప్రతిఘటించి చంపేసింది ఓ యువతి. ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్లో వెలుగులోకి వచ్చిన ఈ విషయం ప్రస్తుతం సంచలనంగా మారింది.
దేశంలో ఇటీవల అత్యాచార సంఘటనలు...
ఆ ఒక్క మాట.. ఇంతవరకు దారి తీసింది..
రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ క్రమంలో వారు శృతి మించి ఎక్కువగా మాట్లాడితే వారికి తెలికుండానే ఏదో ఒకటి అనేస్తారు. దీంట్లో లేనిపోని వివాదాల్లో...
లష్కరే తోయిబా ఉగ్రవాదుల రహస్య స్థావరంలో భారీగా ఆయుధాలు స్వాధీనం..
ఉగ్రవాదుల భారీ స్థావరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జమ్ముకశ్మీర్లో భారీగా ఆయుదాలు, సామాగ్రిని సైన్యం, పోలీసులు కనిపెట్టారు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం దాడులు చేసి దీన్ని స్వాధీనం చేసుకున్నారు.
జమ్మూకశ్మీరులో లష్కరే తోయిబా...
సీఎం వై.ఎస్ జగన్ను ఇలా టార్గెట్ చేశారేంటి..
ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. టార్గెట్ వై.ఎస్ జగన్ అన్నట్లు ప్రతిపక్షం వ్యవహరిస్తోందని తెలుస్తోంది. అందుకే సీఎం జగన్ జైలుకెళతారంటూ చేస్తున్న కామెంట్లు...
వై.ఎస్ జగన్ ఏమీ చేయలేదు.. అంతా మేమే చేశాం..
ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అయ్యింది. ఈ కాలంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు వైసీపీ ప్రభుత్వం చేస్తోంది. అయితే టిడిపి నేతలు మాత్రం ఇంత వరకు రాష్ట్రంలో జగన్ ఎలాంటి...
జగన్ను వర్షాలతో అటాక్ చేస్తున్న చంద్రబాబు.
ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏ చిన్న అవకాశం దొరికినా ప్రభుత్వంపై మండిపడేందుకు రెడీగా ఉంటారు. మొన్నటి వరకు టిడిపి నేతలపై దాడుల విషయంతో పాటు వైసీపీ నేతల అవినీతిపై...
భారత్ కంటే పాకిస్తాన్ బెటర్ అంటున్నారు..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కరోనాను అరికట్టే విషయంలో ప్రభుత్వాన్ని ఆయన ఎద్దేవా చేశారు. కరోనాను అరికట్టే విషయంలో భారత్ కంటే పాక్, ఆఫ్గనిస్తాన్లే నయమని ట్విట్టర్ వేదికగా...












