నారా లోకేష్ స్టయిల్ మార్చారా..
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన రైతులను ఆయన కలిసి పరామర్శిస్తున్నారు. ఈ సందర్బంగా వైసీపీ ప్రభుత్వంపై ఆయన తీవ్ర...
ట్రంప్ వల్ల మోదీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయా..?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని నరేంద్ర మోదీ మధ్య మంచి సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. ట్రంప్ను మోదీ మిత్రుడిగా ఎన్నోసార్లు పేర్కొన్నారు. అయితే ఇప్పుడు మాత్రం ట్రంప్ ఇండియాపై కాస్త నెగిటివ్గానే...
ఢిల్లీ టూ గోవా విమానంలో ఉగ్రవాదుల టెన్షన్…
ఎయిర్ ఇండియా విమానం రన్నింగ్లో ఉంది. ఢిల్లీ నుంచి గోవాకు ఫ్లైట్ వెళుతోంది. ప్రయాణీకులంతా గోవా ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తూ అలాగే విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఉన్నట్టుండి ఓ వ్యక్తి లేచి విమానంలో...
మీరు నాకు ఓటు వేయండి.. మేము మీకు వ్యాక్సిన్ ఇస్తాం..
దేశంలో ఎన్నికలు జరుగుతున్న వేళ భారతీయ జనతా పార్టీ అవలంభిస్తున్న విధానాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. బీహార్ ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ తీసుకొచ్చిన కరోనా వ్యాక్సిన్ అంశం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. ఎన్నికల్లో గెలిపించకపోతే...
కరోనా వ్యాక్సిన్ జీవితాంతం వేసుకుంటూనే ఉండాలా..?
కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. వ్యాక్సిన్ ఎప్పుడొచ్చినా దీన్ని అందరికీ పంపిణీ చేసేందుకు ప్రపంచ దేశాలు సిద్ధమవుతున్నాయి.ఈ పరిస్థితుల్లో వ్యాక్సిన్కు సంబంధించిన కీలక సమాచారం బయటకు వచ్చింది. వ్యాక్సిన్ ఒక్కసారి...
స్లీపర్సెల్స్కు ఆయుధాల సరఫరా..
భారత్లో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు ఎప్పుడు కన్నేసి ఉంటారు. ఈమేరకు ఇండియాలో కూడా స్లీపర్ సెల్స్ దాగి ఉన్నారన్న సమాచారం భద్రతా బలగాలకు అందుతోంది. ఈ మేరకు వారిని కట్టడి చేసే పనిలో...
ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. మాల్లో 300 మంది..
ముంబైలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. గురువారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. శుక్రవారం తెల్లవారుజాము వరకు మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఉన్నట్టుండి రాత్రి వేళ...
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఫుల్ క్లారిటీ రానుందా..
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నగారా మోగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇతర రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే ఏపీలో స్థానిక సంస్థల హడావిడి రాబోతోందా అనిపిస్తోంది. రాష్ట్రంలో తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలు దీన్నే సూచిస్తున్నాయి.
ఎన్నికల నోటిఫికేషన్...
అమరావతిపై టిడిపి వైసీపీ మాటల యుద్ధం..
అమరావతి రాజధానిలో నేడు నిరసనలు మిన్నంటాయి. ప్రధాని మోదీ ఈ రోజుకి శంకుస్థాపని చేసి ఐదేళ్లు పూర్తయిన సందర్బంగా రైతులు, మహిళలు నిరసనలు తెలిపారు. దీంతో రాజకీయ నాయకులు కూడా నేడు తమ...
సీఎం జగన్ అలా చేస్తున్నారని అందరి ముందు చెప్పేసిన కేంద్ర మంత్రి..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్పై కేంద్రం దృష్టి పడిందని మరోసారి రుజువైంది. ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్సులో ప్రధాని మోదీ సీఎం జగన్ పరిపాలన తీరును ప్రశంసించిన విషయం తెలిసిందే....












