అక్కడ స్కూల్స్ ఇప్పట్లో ఓపెన్ చేయలేరంట..
దేశ వ్యాప్తంగా అందరి దృష్టీ స్కూల్స్పైనే ఉంది. కరోనా వచ్చిన తర్వాత ఇంతవరకు స్కూల్స్ ఓపెన్ కాలేదు. పలు చోట్ల మాత్రమే ఆన్లైన్లో క్లాసులు నడుస్తున్నాయి. దీంతో కేంద్రం కూడా పాఠశాలలపై నిర్ణయాన్ని...
రాజధాని రైతుల విషయంలో చంద్రబాబు నాయుడు ఏమన్నారో తెలుసా..
ఏపీలోని గుంటూరులో రైతులకు సంకెళ్లు వేసిన ఘటనపై పోలీసులు అప్రమత్తమయ్యారు. రైతులకు బేడీలు వేయడంపై గుంటూరు ఎస్పీ విశాల్ గున్ని సీరియస్ అయ్యారు. ఆరుగురు ఎస్కార్ట్ హెడ్ కానిస్టేబుళ్లను సప్పెండ్ చేశారు. ఆర్ఎస్ఐ,...
అచ్చెన్నాయుడు చెప్పినట్లు ఎన్నికలు నిర్వహించాలా..?
ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఆసక్తిగా మారాయి. కరోనా కారణంగా నిలిచిపోయిన స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్దమవుతోంది. ఈ మేరకు రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది....
నారా లోకేష్ పర్యటనల వల్ల ఏం లాభం..?
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇటీవల బయటకు వస్తున్నారు. కరోనా లాక్డౌన్ ఉన్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఇద్దరూ హైదరాబాద్లోనే ఉన్నారు. అయితే లోకేష్ మాత్రం...
కరోనా వ్యాక్సిన్లు పని చేయవా..?
ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ గురించే ఆలోచిస్తుంది. ఇందుకు తగ్గట్టుగానే పలు దేశాలు వ్యాక్సిన్ తయారీపై దృష్టి పెట్టాయి. కీలక దశల ప్రయోగాలు చేస్తున్నాయి. అయితే ఇప్పుడు తయారు చేస్తున్న వ్యాక్సిన్లు...
బీహార్ ఎన్నికల్లో పోలింగ్ ఏజెంట్ మృతి.. మాస్క్ పెట్టుకోకుండా ఓటు వేయడానికి వచ్చిన పబ్లిక్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో విషాదం చోటుచేసుకుంది. ఎన్నికల్లో పాల్గొన్న పోలింగ్ ఏజెంట్ మృతిచెందారు. ఈయన బీజేపీకి చెందిన ఏజెంట్. దీంతో అక్కడ విషాదఛాయలు అలముకున్నాయి. కాగా ఓ వ్యక్తి మాస్క్ పెట్టుకోకుండా...
బీహార్ ఎన్నికలు జరుగుతున్న వేళ ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్..
దేశం మొత్తం బీహార్ వైపు చూస్తున్న విషయం తెలిసిందే. అక్కడ జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికర ట్వీట్ చేశారు. బీహార్ ఓటర్లకు విజ్ఞప్తి...
నేడు 2 కోట్ల మంది ఓటు వేయనున్నారు తెలుసా..అయితే.
దేశ వ్యాప్తంగా అందరి చూపు బీహార్ ఎన్నికల వైపే ఉంది. కరోనా విజృంభణ తర్వాత పెద్ద ఎన్నికలు బీహార్లోనే జరుగుతున్నాయి. మొత్తం మూడు విడుతల్లో జరుగనున్న ఈ ఎన్నికల్లో భాగంగా నేడు మొదటి...
ఏపీలో పోలవరం ప్రాజెక్టు పంచాయతీ ఏమవ్వబోతుందో తెలుసా..
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు గురించే టాపిక్ నడుస్తోంది. కేంద్రం ఇవ్వాల్సిన నిధుల్లో కొర్రీలు పెడుతోందని ఇటీవల చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై కేంద్రంతో మాట్లాడతామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.
అయితే తాజాగా...
కేసీఆర్ జగన్ గురించి ఈ విధంగా మాట్లాడిన బీజేపీ నేత..
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. దీనిపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అపెక్స్ కౌన్సిల్లో తమ వాదనలు వినిపించారు. ఇంకా జల జగడానికి ఫుల్ స్టాప్ పడనేలేదు....












