భారత్కు బ్యాడ్ న్యూస్.. మార్చి తర్వాతే కరోనా వ్యాక్సిన్.
కరోనా వైరస్ కోసం కోటి కళ్లతో ఎదురుచూస్తున్న భారతీయులకు బ్యాడ్ న్యూస్ వచ్చింది. జనవరిలోనే అందుబాటులోకి వచ్చేస్తుందని అనుకున్న కరోనా వైరస్ వ్యాక్సిన్ ఇంకా ఆలస్యం అవుతోంది. ఈ మేరకు పరిశోధన సంస్థ...
జగన్, చంద్రబాబు ఎవరు కరెక్ట్..?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఇరు పార్టీల నేతలూ పోలవరం విషయంలో ఈ మధ్య మాట్లాడుతూనే ఉన్నారు. అయితే వీరిలో ఎవరు చెబుతోంది...
ఎన్నికల ఫలితంగా 700 మందికి కరోనా సోకి మృతి..
కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇదే సమయంలో చాలా దేశాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలంటూ అభ్యర్థులు నిర్వహించే ప్రచారం వల్ల వందలాది...
మోదీ ఇచ్చిన టీ తాగిన వ్యక్తి ఎవరో తెలుసా..
ప్రధాని నరేంద్ర మోదీ ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోనే ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అతి చిన్న స్థాయి నుంచి దేశ ప్రధానిగా ఎదిగిన వ్యక్తి మోడీ అంటారు....
డబుల్ ఇంజిన్.. డబుల్ డబుల్ యువరాజులు.. మోడీ షాకింగ్ కామెంట్స్..
బీహార్లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. దేశం మొత్తం బీహార్ వైపే చూస్తోంది. ప్రధాన రాజకీయ పార్టీల అగ్రనేతలు బీహార్లోనే గడుపుతున్నారు. దేశ ప్రధాని నరేంద్రమోదీతో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలు...
ఏపీ గురించి వై.ఎస్ జగన్ మాట్లాడిన వెంటనే స్పందించిన ప్రధాని మోదీ..
ఆంధ్రప్రదేశ్ గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అవతరణ దినోత్సవం సందర్బంగా మాట్లాడిన విషయం తెలిసిందే. అయితే ఏపీ అవతరణ దినోత్సవాన్ని పురష్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ సైతం ట్వీట్ చేయడం ఇప్పుడు చర్చీనీయాంశం...
సోనూసూద్ గురించి మరో న్యూస్.. ఆయన ఇప్పటికీ మారలేదు..
ఆపదలో ఉండి అడిగితే తాను ఎంతవరకైనా సహాయం చేస్తానని సినీనటుడు సోనూసూద్ మరోసారి నిరూపించారు. గత ఆరు నెలలుగా ఆయన ఎన్నో రకాలు దేశ ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నారు. ప్రజల నుంచి...
నిజంగా ఇవి మంచి రోజులే జగన్ అన్నా..
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్బంగా వై.ఎస్ జగన్ మాట్లాడిన ప్రతి మాట ఎంతో విలువైంది. ఎందుకంటే గతంలో ఎలాంటి పరిపాలన ఉండేది.. ఇప్పుడు ఏ విధమైన మార్పు కనిపిస్తోందో అందరికీ తెలిసిందే.
నేడు రాష్ట్ర...
కరోనాతో మంత్రి మృత్యువాత..
కరోనా మహమ్మారి ఇంకా విజృంభిస్తూనే ఉంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దీనికి తోడు 91 శాతం రికవరీ రేటు ఉంది. అయితే ప్రజాప్రతినిధులు మాత్రం...
కాంగ్రెస్ పార్టీకి పాకిస్తాన్కు సంబంధం ఏంటో బయటపెట్టేశారు..
బీహార్ ఎన్నికలు దేశంలో సంచలనంగా మారాయి. బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడస్తోంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న పలు వ్యాఖ్యలను బీజేపీ క్యాష్ చేసుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ ఇటీవల...












