లంచం అడిగితే అధికారులకు ఉరిశిక్ష వేయాలని న్యాయమూర్తులు ఆగ్రహం..
ప్రభుత్వ అధికారులు రైతుల నుంచి లంచం అడిగితే ఉరిశిక్ష వేయాలని న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. హైకోర్టు మదురై డివిజన్ బెంచ్ న్యాయమూర్తులు ఈ వ్యాఖ్యలు చేశారు.
రైతుల...
ఓటు ఎందుకు వేయాలో చెప్పిన రాహుల్ గాంధీ..
బీహార్ ఎన్నికలను బీజేపీ, కాంగ్రెస్ చాలా సీరియస్గా తీసుకున్న విషయం తెలిసిందే. నేడు బీహార్లో రెండో దశ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. దీంతో నేతలంతా ఓటింగ్ ఏ విధంగా ఉందన్న దానిపై దృష్టి...
డొనాల్డ్ ట్రంప్కు ఘోరంగా అవమానం..
అమెరికాలో ఎన్నికలు జరుగుతున్న వేళ డొనాల్డ్ ట్రంప్కు ఘోర అవమానం జరిగింది. జర్మనీలోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ట్రంప్ మైనపు విగ్రహాన్ని చెత్తబుట్టలో పడేశారు. మేడమ్ టుస్సాడ్స్లో విగ్రహం ఉంటే వారు...
ఏపీ నుంచి తెలంగాణాకు బస్సులు.. ఇలాగే వెళ్లాలంటూ కొత్త నిబంధనలు..
సుదీర్ఘ సమయం తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు బస్సు సర్వీసులు నడువనున్నాయి. లాక్డౌన్ తర్వాత ఇరు రాష్ట్రాలకు బస్ సర్వీసులు తిరగేందుకు ముహూర్తం ఖరారైంది. మంగళవారం నుంచి బస్సులు తెలుగు రాష్ట్రాల మధ్య...
కరోనాలో ప్రపంచంలో ఇండియానే ఫస్ట్..
ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంటే భారత్లో రికవరీల రేటు పెరుగుతోంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇండియాలోనే రికవరీలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఇండియాలో కరోనాను జయించిన వారి సంఖ్య ఎక్కువగానే ఉంది.
కరోనాకు వ్యాక్సిన్...
బాబ్రీ మసీదు కూల్చివేత కేసు తీర్పు చెప్పిన న్యాయమూర్తి ఏం చేశారో తెలుసా..
సంచలనం సృష్టించిన బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తీర్పు చెప్పిన న్యాయమూర్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బాబ్రీ మసీదు కూల్చవేత కేసు తుది తీర్పును విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎస్.కే యాదవ్ వెల్లడించిన విషయం...
పోలవరం ప్రాజెక్టు విషయంలో అధికారుల అత్యవసర సమావేశం..
పోలవరం ప్రాజెక్టు విషయంలో పోలవరం అథారిటీ అత్యవసర సమావేశం హైదరాబాద్లో జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు నిధుల విషయంలో ఇటీవల తీవ్ర చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా పెరిగిన ధరల...
ఐదుగురు పిల్లల్ని భవనంపై నుంచి తోసేసింది..
చిన్నపిల్లలు కనిపిస్తే ఎవరైనా ముద్దుగా మాట్లాడిస్తారు. లేదంటే చూసి సంబర పడిపోతారు. కానీ ఓ మహిళ ఐదురుగు పిల్లల్ని ఏమాత్రం కనికరం లేకుండా భవనంపై నుంచి కిందకు తోసేసింది. ఈ హృదయ విదారక...
ఉల్లిగడ్డలు కనిపిస్తే ఏం చేస్తున్నారో తెలుసా..
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని అంటారు. అందుకేనేమో ఎక్కడ ఉల్లిగడ్డలు కనపించినా ఇంతకుముందు కొనేవారు.. కానీ ఇప్పుడు దోచుకెళుతున్నారు. అవును దేశంలో ఇప్పుడు ఉల్లిగడ్డల చోరీలు ఎక్కువయ్యాయి. ధరలు పెరగడమే...
సోషల్ మీడియాలో కామెంట్లు చేశారని ప్రొటెం స్పీకర్కు బెదిరింపులు..
సామాన్యుల దగ్గర నుంచి ప్రముఖల వరకు ఎవ్వరికీ భద్రత లేకుండా పోతోంది. సోషల్ మీడియా వేదికగా ఇది బాగా ఎక్కువ అవుతోంది. తాజాగా ఓ ప్రొటెం స్పీకర్కు బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తోంది.
మధ్య...












