అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు ఇండియాలో బంధువులు ఎక్కడో ఉన్నారో తెలుసా..
అగ్రదేశం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ విజయం సాధించారు. నిన్నటి వరకు అమెరికాతో పాటు ఇండియా కూడా ఈ ఎన్నికలపై ప్రత్యేక శ్రద్ద కనబరచింది. అయితే ఇప్పుడు జో బైడెన్ ఇండియాతో...
సినిమా తరహాలో పోలీస్ను ట్రాక్టర్తో ఢీకొట్టి చంపేసిన దుండగులు..
అచ్చం సినిమాలో జరిగినట్లే అక్రమాలను అడ్డుకుంటున్న పోలీస్ను దుండగులు చంపేశారు. అక్రమంగా ఇసుకను సరఫరా చేస్తున్న ఓ ముఠాను పోలీస్ కానిస్టేబుల్ అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. దుండగులు ట్రాక్టర్తో గుద్ది చంపేశారు. ఈ ఘటన...
అమెరికాలో ఎవరు గెలుస్తారో 40 ఏళ్లుగా ఈయన జోస్యం చెబుతున్నారు..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న దానిపై ఇంతవరకు ఉత్కంఠత నెలకొంది. అయతే ఒకాయన మాత్రం ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో తమకు ముందే తెలుసు కాబ్టటి హాయిగా ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల ఫలితాలు...
ముగ్గురు భారత జవాన్లు మృతి..
జమ్ముకశ్మీర్లో పరిస్థితులు అదుపులో లేవు. చొరబాటుదార్లకు, భద్రతా దళాలకు మద్య హోరాహోరీ కాల్పులు జరుగుతున్నాయి. దీంతో ఉగ్రవాదులతో పాటు భారత జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో అక్కడ పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే...
పబ్ జీ అభిమానులకు గుడ్ న్యూస్..
పబ్ జీ అభిమానులు పండుగ చేసుకునే ఓ గుడ్ న్యూస్ బయటకు వచ్చేసింది. అనూహ్యంగా నిషేధానికి గురైన పబ్ జీని మళ్లీ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ మేరకు దక్షిణ...
ఢిల్లీలో కాలుష్యం ఎలా ఉందో తెలుసా..
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం లెవల్స్ పెరిగిపోతున్నాయి. ఈ వారంలో పరిస్థితులు పూర్తిగా ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో పంటల కాల్చివేతలే ఇందుకు కారణంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఢిల్లీలో ఆదివారం ఉదయం...
నోట్ల రద్దు గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ..
దేశంలో నోట్ల రద్దు అంశం ప్రతి ఒక్కరికీ మర్చిపోలేనిది. పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయంతో సామాన్యులకు చుక్కలు కనిపించాయి. తమ దగ్గర ఉన్న నోట్లను బ్యాంకుల్లో...
కరోనాతో ఒక్కరోజులోనే ఇంత మంది చనిపోయారు..
కరోనా మహమ్మారి విజృంభణ మళ్లీ కొనసాగుతోంది. ప్రపంచంలో కరోనా కేసుల సంఖ్య 4.96 కోట్లను దాటింది. 3 కోట్ల 52 లక్షల34 వేల 120 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా కారణంగా...
భారత్ చైనా మధ్య చర్చల్లో ఏం జరిగిందో తెలుసా..
భారత్ చైనా మధ్య మంచి సంబంధాలు దెబ్బతిని చాలా రోజులు అయ్యింది. మే నెల నుంచి చైనా తూర్పు లడఖ్లో తిష్ఠ వేసింది. ఉత్తర సిక్కింలో కూడా భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ,...
దేశంలో కరోనా పరిస్థితి ఏంటో తెలుసా..
ఇండియాలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఇది కొద్ది ప్రాంతాల్లో మాత్రమే. మరికొన్ని చోట్ల కేసుల సంఖ్య తగ్గుతూనే ఉంది. ఇక రికవరీల్లో భారత్ మంచి స్థానంలో ఉంది. ప్రపంచ దేశాల్లో...