బీహార్లో కౌంటింగ్ ప్రారంభం.. ఎన్డీయే ఇలా కామెంట్ చేసింది..
దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8గంటలకు సాయుధ పోలీసుల బందోబస్తు మధ్య బీహార్ రాష్ట్రంలోని 38 జిల్లాల్లోని 55 ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో...
ఇంటికి ఒంటరిగా రావాలి.. పోలీస్ ఆడియో రికార్డ్..
తప్పు చేసిన వారిని శిక్షించాల్సిన పోలీసులే తప్పు చేస్తే ఎలా. ఇలాంటి సంఘటనలు ఈ మధ్య పలు చోట్ల వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు తమను వేధిస్తున్నారంటూ బహిరంగంగా చెబుతున్న వాళ్లు చాలా మంది...
అమెరికాలో ట్రంప్ ఎందుకిలా చేస్తున్నాడు..
అమెరికా ఎన్నికల్లో ఓటమి పాలైన ప్రస్థుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న పనులు తీవ్ర వివాదాస్పదంగా మారుతున్నాయి. ఇప్పటికే ఆయన ఓటమిని అంగీకరించకుండా ఉండిన విషయం తెలిసిందే. ఇక అధికార మార్పిడి జరగాలని...
60 రోజులుగా కోమాలో ఉన్న వ్యక్తి.. చికెన్ ఫిల్లెట్ పేరు చెప్పగానే లేచి కూర్చున్నాడు..
వైద్య శాస్త్రంలో అద్బుతాలు జరుగుతాయని మనం సినిమాల్లో వింటూ ఉంటాం. పక్షవాతంతో పడిపోయిన వ్యక్తులు ఇష్టమైన సంగీతం వింటే లేచి కూర్చోవడం మనం చూస్తూ ఉంటాం. అచ్చం అలాంటిదే ఇప్పుడు జరిగింది.
60 రోజులుగా...
భర్తకు మరో మహిళతో పెళ్లి చేయనున్న భార్య.. నెటిజన్ల ప్రశంసలు..
అచ్చం సినిమాలో జరిగినట్లే జరుగుతోంది. తన భర్త వేరే మహిళను ఇష్టపడుతున్నాడని తెలుసుకున్న ఓ వివాహిత.. భర్త ఇష్టపడుతున్న మహిళతో కలిసి పెళ్లిచేసేందుకు ఒప్పుకుంది. ఇలాంటివి మనం సినిమాల్లోనే చూస్తుంటాం.. కానీ నిజ...
ఏపీలో అక్రమంగా ఆధార్కార్డుల్లో మార్పులు చేస్తున్న వ్యక్తులు అరెస్ట్..
ఆధార్ కార్డుల్లో అక్రమాలపై ఏపీ ప్రభుత్వం సీరియస్గా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం ఆధార్ కార్డులో పుట్టిన తేదీని మార్చుకొంటున్నారన్న ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. దీంతో ప్రభుత్వం పింఛన్ దరఖాస్తుల్లో మార్పులు తీసుకొచ్చింది.
విజయవాడలో...
బీహార్లో ఎన్నికల ఫలితాలు రేపు.. కానీ నేడు సీఎం అంటూ తేజస్వీకి శుభాకాంక్షలు తెలిపిన నెటిజన్లు..
దేశ వ్యాప్తంగా ఉత్కంఠగా మారిన బీహార్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరి కొద్ది గంటల్లోనే బీహార్ సీఎం ఎవరో తేలిపోనుంది. అయితే ఇప్పటికే అన్ని సర్వేలు మహాగట్బంధన్దే గెలుపని తేల్చిచెప్పాయి. కాగా నేడు...
సీఎం జగన్పై మండిపడిన బోండా ఉమ..
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టిడిపి నేత బోండా ఉమ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైసీపీ నవరత్నాలు నవమోసాలుగా మారిపోయాయన్నారు. చంద్రబాబు ఎనిమిది లక్షల ఇళ్లను ఆధునిక వసతులతో నిర్మించారని, రంగులు...
దీపావళి రోజు రాత్రి 8 గంటలకు ఏం చేయాలో తెలుసా..
దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ దేశ వ్యాప్తంగా ఆందోళన మొదలైంది. ఏ పండగకు లేనంత డిస్కషన్ దీపావళి గురించి జరుగుతోంది. ఇందుకు కారణం దివాళికి కాల్చే టపాసుల వల్ల వచ్చే కాలుష్యం గురించే....
ట్రంప్ ఓడిపోతే భార్యలు వదిలేస్తున్నారా..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్కు ఊహించని పరిస్థితి ఎదురైంది. తన ప్రత్యర్థి జో బైడెన్ చేతిలో ఆయన పరాజయమే చూశారు. దీంతో ఆయన శ్వేతసౌధాన్ని వదిలిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆయన...












