కరోనా టెస్టు ఇక నుంచి ఇంట్లోనే చేసుకోవచ్చు..
కరోనా కేసులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ముఖ్యంగా కరోనాను నిర్ధారించుకోవడమే ఇప్పుడు అందరికీ కావాల్సిందే. ప్రతి రోజూ 50వేలకు పైగా పలు రాష్ట్రాలు కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాయి....
కాంగ్రెస్ పార్టీలో గొడవలపై సోనియా, రాహుల్ స్పందిస్తారా..
బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలపై కాంగ్రెస్ భారీగానే ఆశలు పెట్టుకున్నా చివరకు ఫలితాలు మాత్రం ఆశించినంత రాలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు...
ఢిల్లీలో లాక్డౌన్పై కీలక అప్డేట్.. స్పందించిన మంత్రులు..
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఢిల్లీలో మళ్లీ లాక్డౌన్ విధిస్తారన్న ప్రచారం జోరందుకుంది. ఢిల్లీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును బట్టి మరోసారి లాక్డౌన్లోకి ఢిల్లీ వెళుతోందని...
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు.. సిద్దమవుతున్న పార్టీలు..
దేశంలో అందరి దృష్టినీ ఆకర్షించే రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటని చెప్పొచ్చు. దివంగత నాయకురాలు జయలలిత మరణానంతరం అక్కడ రాజకీయాలు ఊహలకు అందని విధంగా మారిపోయాయి. వచ్చే సంవత్సరం తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి....
ప్రమాదం నుంచి దేవుడే నన్ను కాపాడాడు..
ప్రముఖ సినీనటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారును ట్యాంకర్ వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆమెకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. బుదవారం ఆమె...
కరోనా వ్యాక్సిన్ ఎక్కువ డోస్లు బుక్ చేసుకున్న దేశాలు ఇవే..
కరోనా కేసులు పెరుగుతూ ఓ వైపు ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. ఇదే సమయంలో వ్యాక్సిన్ కోసం శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇతర దేశాలకు అండగా ఉండాల్సిన అగ్రదేశాలు వ్యాక్సిన్ విషయంలో...
ఎన్నికల కమీషనర్పై ఘాటు వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నాని..
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల అంశం రాజకీయ వేడిని రాజేస్తోంది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ సిద్దమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం ఎన్నికల నిర్వహణకు...
ఢిల్లీలో కరోనా పరిస్థితిపై ప్రత్యేక ఆదేశాలు..
దేశరాజధానిలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఢిల్లీ వైద్య ఆరోగ్యశాఖ కరోనా కట్టడి చర్యలను ప్రారంభించింది. ఢిల్లీలో రాబోయే రెండువారాలు అత్యంత కీలకమైనవని భావించిన ఆరోగ్యశాఖ ప్రస్తుత పండుగ రోజుల్లో కరోనా...
డిగ్రీ పరీక్షలు రాసిన మంత్రి.. ఫలితాల గురించి ఆసక్తికర ట్వీట్ చేసిన ఎంపీ..
ఓ రాష్ట్ర మంత్రి డిగ్రీ పరీక్షలు రాశారు. అయితే ఆ పరీక్షల ఫలితాల గురించి ఓ ఎంపీ స్పందించారు. కష్టపడి చదవి పరీక్షలు రాసి పాసయ్యారని ఎంపీ అన్నారు. అయితే ఇక్కడ వింతేమిటంటే.....
ప్రయాణీకుడికి గుండెపోటు.. విమానం అత్యవసర ల్యాండింగ్..
అప్పుడే గాల్లోకి ఎగిరిన విమానం ఉన్నట్టుండి అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. ఓ ప్రయాణీకుడికి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో విమానాన్నికిందకు దింపాల్సి వచ్చింది. అధికారులు ఎంత చాకచక్యంగా నిర్ణయం తీసుకున్నా అతని ప్రాణాలు కాపాడలేకపోయారు.
రియాద్...












