గూగుల్, ట్విట్టర్, ఫేస్బుక్ పాకిస్తాన్ గురించి ఏమనుకుంటున్నాయి..
పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీస్తోంది. బుధవారం పలు కొత్త నిబంధనలు అక్కడి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ నిబంధనల ప్రకారం ఇస్లాంను అవమానించే, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే అంశాలు, విద్వేష...
విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న ఐఎఎస్ దంపతులు..
దేశంలో అత్యున్నతమైన ఐఎఎస్ స్థాయిలో ఉన్న వారు విడాకుల కోరుకోవడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇద్దరు ఐఎఎస్లు ప్రేమించి పెళ్లి చేసుకొని ఇప్పుడు ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో వీరి విషయం బయటకు...
దేశంలో కరోనా కేసులు ఎక్కడ పెరుగుతున్నాయో తెలుసా..
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇటీవలి కాలంలో కాస్త తగ్గింది. తాజాగా హెల్త్ బులిటెన్ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 46,232 కరోనా కేసులు నమోదు...
ఢిల్లీలో కనిష్ట స్థాయికి చేరుకున్న ఉష్ణోగ్రతలు.. ఇంతవరకూ ఎప్పుడూ లేదు..
దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణంలో తీవ్ర మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎప్పుడూ లేనంతా అక్కడ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగే...
రజినీకాంత్తో అమిత్షా సమావేశం అవ్వనున్నారా..
కేంద్ర మంత్రి అమిత్షా నేడు చెన్నైలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆయన చెన్నై చేరుకుంటారు. అమిత్షా పర్యటనలో సూపర్స్టార్ రజినీకాంత్ గురించే ఆసక్తిగా మారింది. షా రజినీతో సమావేశం అవుతారని రాజకీయ...
ఉగ్రవాదులు భారీ విధ్వంసానికి ప్లాన్ చేశారా.. మోదీ అమిత్షా కీలక భేటి..
2008 నవంబరు 26న ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో 10 మంది ఉగ్రవాదులు పాల్గొన్నారు. వీరు వేర్వేరు ప్రాంతాల్లో విచక్షణారహితంగా కాల్పులు, బాంబు దాడులకు పాల్పడ్డారు. దీంతో 166 మంది ప్రాణాలు కోల్పోగా,...
చైనా టార్గెట్ ఏంటి.. భారత్ ఎలా స్పందిస్తుంది..
చైనా భారత్ మధ్య నెలకొన్న పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. లద్దాఖ్ ప్రాంతంలో చైనా సైన్యం ముందుకొచ్చింది. దీంతో భారత సైన్యం వారిని నిలువరిస్తోంది. అటు వైపు భారత్ను కవ్విస్తూనే మరో వైపు...
జనవరికి వారందరికీ కరోనా వ్యాక్సిన్..
ప్రపంచంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. దీంతో పలు దేశాల్లో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. దీంతో అక్కడి ప్రభుత్వాలు కరోనా వ్యాక్సిన్ పై దృష్టి సారించాయి. వీలైనంత త్వరగా కరోనా వ్యాక్సిన్ ప్రజలకు...
కరోనా గెలవాలని కోరుకుంటున్నది ఎవరో తెలుసా..
ప్రపంచంలో ఇప్పుడు కరోనా పేరు చెబితే భయపడని వారు ఉండరు. ఎందుకంటే గత ఆరు నెలల కాలం నుంచి కరోనా వైరస్ ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేసింది. ప్రజల ప్రాణాలను హరించేస్తోంది. అయితే ఆ...
మంత్రిపై కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్..
కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ దశలో అందరూ వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అనే ఎదురుచూస్తున్నారు. ప్రపంచంలో చాలా దేశాల్లో వ్యాక్సిన్ ప్రయోగాల జరుగుతున్నాయి. పలు దేశాల్లో వ్యాక్సిన్ ట్రయల్స్ తుది దశకు చేరుకున్నాయి.
మరో రెండు...












