కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసేది వీరేనా..
కరోనా వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. మరో రెండు మూడు నెలల్లో దేశంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. వ్యాక్సిన్...
లవ్ జిహాద్పై సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకుడు..
లవ్ జీహాద్ అంశం రోజురోజుకూ వివాదాస్పదం అవుతోంది. రాజకీయ పార్టీల నేతలు దీనిపై ఎవరి అభిప్రాయాలు వాళ్లు వ్యక్తం చేస్తూ విషయాన్ని వైరల్ చేస్తున్నారు. వ్యాపింపజేయాల్సింది ప్రేమే కానీ ధ్వేషం కాదని కాంగ్రెస్...
డబ్బులు ఇవ్వాలని మహిళా ఎమ్మెల్యేకు బెదిరింపులు..
దేశంలో సామాన్యుల నుంచి ప్రజా ప్రతినిధుల వరకు అందరికీ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. తాజాగా ఓ ఎమ్మెల్యేకు ఫోన్ చేసిన దుండగుడు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో ఆమె పోలీస్ స్టేషన్లో...
ప్రభుత్వ అధికారుల అవినీతిపై గవర్నర్ సంచలన వ్యాఖ్యలు..
ప్రభుత్వ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని ప్రతిపక్షాలు మాట్లాడటం మనం వార్తల్లో చూస్తూ ఉంటాం. కానీ ఏకంగా ఓ రాష్ట్ర గవర్నర్ రాష్ట్రంలోని అధికారులపై మాట్లాడటం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఈయనే...
మార్చిలో కరోనా వ్యాక్సిన్.. ప్రకటించిన కేంద్ర మంత్రి..
భారత్లో కరోనా కేసులు పెరుగుతున్న వేళ కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే యేడాది మార్చిలోగా కరోనా వ్యాక్సిన్ సిద్ధమైపోతుందని తెలిపారు. కరోనా సెకండ్ వేవ్...
బీజేపీ టార్గెట్ తమిళనాడు.. రజినీకాంత్ వైఖరిపైనే సస్పెన్స్..
తమిళనాడులో వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తమిళనాడు రాజకీయాలపై తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు చెన్నై పర్యటనకు వెళ్లిన అమిత్షా కీలక సమావేశాలు...
ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్.. కీలక అంశాలపై చర్చ..
దేశంలో కరోనా విజృంభిస్తున్నప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఎప్పటికప్పుడు సమీక్షలు కూడా నిర్వహించారు. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించారు.
ఇప్పుడు...
కరోనాపై సంచలన నిర్ణయం తీసుకోనున్న ముఖ్యమంత్రి..
దేశంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రత్యేకంగా నాలుగైదు రాష్ట్రాల్లోనే ఈ పరిస్థితి నెలకొంది. దేశరాజధాని ఢిల్లీ తరువాత కరోనా వైరస్ ముంబైలో తన ప్రతాపం చూపిస్తోంది. ఈ నేపధ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి...
రాత్రి వేళ కర్ఫ్యూ, పెళ్లిళ్లలో వీడియో రికార్డింగ్..
కరోనా కేసులు దేశంలో పెరుగుతున్నాయి. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నివారణ చర్యలు చేపట్టాయి. కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో మళ్లీ ఆంక్షలు విధించేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. ఈ మేరకు...
మన రాష్ట్రాల్లో ఇంటి పన్నులు.. అక్కడ మాత్రం ఆవు పన్నులు..
భారతదేశంలో ఆవులకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో మనందరికీ తెలుసు. హిందూ సాంప్రదాయం ప్రకారం ఆవులు ఎతో పవిత్రమైనవిగా భావిస్తారు. దీంతో ఆవుల కోసం ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకునేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కృషి...











